మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవం ఇతివృత్తంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై జిల్లా అధికారులు, క్షేత్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ …
Read More »Tag Archives: machilipatnam
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరికీ కావలసిన వ్యక్తిని సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతినీ పురస్కరించుకుని తొలుత నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ …
Read More »ఈనెల 17న అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా..
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.17.04.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎనఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్-పల్మోలివ్ లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, మెడ్ప్లస్ …
Read More »ఈనెల 9, 10 తేదీలలో విజయవాడలో కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయమై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం కొనుగోలుదారులు.. అమ్మకందారుల సమ్మేళనాన్ని ఈనెల 9, 10 తేదీలలో విజయవాడ గాంధీనగర్ లోని చాంబర్ …
Read More »మీకోసం అర్జిదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని, “మీకోసం” కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జిదారునికి నాణ్యమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ తక్షణ కర్తవ్యం
-మచిలీపట్నంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేశారు. వారి పాపాల ఫలితంగానే నేడు రెవెన్యూ సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలన్నింటిని కూడా పరిష్కరించాలి. ఇదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. నియోజకవర్గంలో ఇప్పటివరకు 335 ఫిర్యాదులు వచ్చాయి. …
Read More »రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైతుల నుండి రబి సీజన్ కాలంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు చేయుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి 2025-26 రబి సీజన్ కు గాను జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్య, మెరుగైన వాతావరణ కల్పన… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల చేరికలు, ప్రత్యేక విద్యా కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని …
Read More »రైతులకు యూరియా పంపిణీలో ముందస్తు చర్యలు చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఖరీఫ్ పంట కాలంలో రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు తో యూరియా సరఫరా ఏర్పాట్లపై సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రైతులకు ఎలాంటి …
Read More »ఆర్డిఓ బూసి శ్రీదేవి కు ఆత్మీయ వీడ్కోలు సభ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు ఆర్డిఓ బూసి శ్రీదేవి అంకితభావంతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రశంసించారు. కృష్ణ జిల్లా కలెక్టరేట్లో కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి గా పని చేస్తూ ఇటీవల ఉయ్యూరు ఆర్డిఓ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న భూసి శ్రీదేవి రేపల్లె ఆర్డిఓ గా బదిలీ అయిన నేపథ్యంలో మంగళవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు సభ …
Read More »
Prajavartha Online Telugu News