Breaking News

Tag Archives: tirupathi

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

-అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ బ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను …

Read More »

ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి …

Read More »

భట్రాజు కులస్తులకే ధ్రువపత్రాలు ఇవ్వాలి…

-భట్రాజు కులస్తుల డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భట్రాజు కులానికి చెందిన వారికి మాత్రమే అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని, డబ్బుల కోసం కొంతమంది నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి భట్రాజు కులానికి ఉన్న రిజర్వేషన్ ను హరి ఇస్తున్నారని రాష్ట్ర భట్రాజు సంఘం ఉమెన్ ప్రెసిడెంట్ పి.చంద్రకళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు తమ కులానికి చెందిన సిఫార్సు లేఖలు నెంబర్లు …

Read More »

ఘనంగా ఆచార్య ఎన్‌.జి . రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 52వ, 53వ సంయుక్త స్నాతకోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా విజ్ఞానం అందించాలని రాష్ట్ర గవర్నరు మరియు కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52వ మరియు 53వ స్నాతకోత్సవo వేడుకలను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట …

Read More »

రాష్ట్ర గవర్నర్ ఘన స్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో పాల్గొనడానికి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఘన స్వాగతం లభించించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జెసి బాలాజి , ఎస్పీ పరమేశ్వర రెడ్డి, మహిళా విశ్వవిద్యాలయం ఉప కులపతి జమున , శ్రీకాళహస్తి ఆర్డీఓ హరిత , తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు తిరుమల శ్రీవారిని దర్సించుకుని …

Read More »

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన జగనన్న ప్రభుత్వం…

-జిల్లాలో 250 రైతు గ్రూపులకు రూ 24.89 కోట్లతో డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం: పర్యాటక శాఖా మంత్రి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అని రుజువు చేసినది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని, జిల్లాలో 250 రైతు గ్రూపులకు డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం ద్వారా రూ.24.89 కోట్ల విలువగల వ్యవసాయ యంత్ర పరికరాలను 8.28 కోట్ల రాయితీతో అద్దె యంత్ర సేవా కేంద్రాలకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, …

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి,రుయా ఆసుపత్రి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయ లో పడిన సంఘటన లో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పరా మర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిం డెంట్ డాక్టర్ భారతి మంత్రి కి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారు లకు …

Read More »

వారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ అయ్యాయి. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16 నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, …

Read More »

శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌…

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 12న ఏకాద‌శి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ‌, మే 21న శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా ఈ సేవ‌ నిర్వ‌హిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాద‌శి, జూన్ …

Read More »

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె….

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో …

Read More »