Breaking News

జిల్లా కలెక్టరేట్ లోని వికాస వారి ఆధ్వర్యంలో, శనివారం జరిగిన జాబ్ మేళాకు 35 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె. మాధవీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లోని వికాస వారి ఆధ్వర్యంలో, శనివారం జరిగిన జాబ్ మేళాకు 35 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత తెలియచేశారు.
ఈరోజు నిర్వహించిన ఉద్యోగమేళాలో 15 మంది ఎంపికైనట్లు తెలిపారు.నాగు ఇన్ఫోటెక్ 3, ఆదిత్య ఇంజనీరింగ్ సర్వీసెస్ 3, డిక్సన్ కు 9 ఎంపికయ్యారని తెలిపారు. వికాస మేనేజర్ సత్యనారాయణ , ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *