విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల …
Read More »Andhra Pradesh
శ్రీ దుర్గమ్మ వారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ…
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ …
Read More »బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం…
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశాం… -కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు …
Read More »సామాజిక న్యాయమే లక్ష్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ …
-రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మొత్తం 135 నామినేటెడ్ పదవులు భర్తీ, వాటిలో 76 పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు ఇచ్చాం -ఈ ప్రభుత్వం. పదవుల భర్తీలో మహిళాలకు 50.4 శాతంతో మహిళలకు పెద్దపీట -అటు సంక్షేమం.. ఇటు సామాజిక న్యాయంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆధార్శంగా నిలిచింది -పదవులు అలంకారప్రాయం కాదు- ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సంస్కరణల్లో భాగం కావాలి -డా. అంబేడ్కర్ ఆశయ సాధన- సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యo -హోం మంత్రి సుచరిత -ప్రభుత్వ సలహాదారులు …
Read More »ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక లబ్బీపేట, పున్నంతోట, వెంకటేశ్వరపురం లలోని సచివాలయాలు శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలు …
Read More »కె. తాడేపల్లి అంభపురం సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం కె.తాడేపల్లి అంభపురం సచివాలయాలను శనివారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయంలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరిగైన సేవందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ …
Read More »20 సచివాలయాలకు ఆధార్ కిట్లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ చెప్పారు. శనివారం 20 సచివాలయాలకు చెందిన అర్హత పొందిన డిజిటల్ అసిస్టెంటులకు జెసి శివశంకర్ ఆధార్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా గతంలో 11 సచివాలయాలకు ఆధార్ కిట్లు అందించామన్నారు. వారు ఇప్పటికే ఆధార్ సేవలు తమ సచివాలయాలనుంచి ప్రారంభించరన్నారు. రెండవ విడతలో 20 సచివాలయాలకు ఒక లాప్టాప్, …
Read More »ఇంతవరకు 3.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…
-జెసి డా. కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,619 రైతుల నుంచి 3,87,655 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 17మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు …
Read More »కోవిడ్-19 దృష్ట్యా ఈద్-ఉల్-అజ్జ (బక్రీద్) ప్రార్థన సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించండి… : కలెక్టర్ జె.నివాస్
-వక్స్ సంస్థలు ( మసీదు, ఈద్గా, దర్గా ) మేనేజ్ మెంట్ వారు విధిగా జాగ్రత్తలు తీసుకోండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 దృష్ట్యా బక్రీద్ పండుగా ప్రార్థన సమయంలో పాటించవలసిన పలు సూచనలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రటకన విడుదల చేశారు. బక్రీద్ 2021 ప్రార్థనలు ఈద్గాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించరాదన్నారు. మసీదుల్లో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. మసీదులో 50 శాతం ముసలీలు ( భక్తులు) మాత్రమే ప్రార్థన చేసుకోవాలన్నారు. ప్రార్థన చేసే వ్యక్తు మధ్య …
Read More »విజయవాడ రూరల్ పరిషత్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మార్పు…
-డిగ్రీ బ్లాక్లో కొత్త స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు -సీసీ కెమేరా నిఘా నీడలో పటిష్ట భద్రత చర్యలు -పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్పుల తరలింపు -బ్యాలెట్ బాక్సుల తరపరిశీలించిన కలెక్టర్ నివాస్, జేసీ శివశంకర్ విజయవాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు చేరిన విజయవాడ రూరల్ మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమన్న అధికారులు మార్చారు. విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల సమావేశ మందిరం మొదటి అంతస్తులోని బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూము జిల్లా కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News