విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురుపౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొని, కరోనా రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిపోవాలని, ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనే లాగా సాయిబాబా దీవెనలు అందించాలని, మహేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దూది ఫ్యాక్టరీ వీధిలో గల సాయిబాబా మందిరాన్ని మొదటగా సందర్శించిన్నారు, మహేష్ కి హరిబాబు శాలువాతో …
Read More »Latest News
గోచిపాక శ్రీనివాస్, కాకుమాను రాజశేఖర్ లను కలిసిన ఒగ్గు గవాస్కర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్టేట్ గెస్ట్ గౌస్ నందు శనివారం 32 వ డివిజన్ కో ఆర్డినేటర్ మరియు న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కొత్తగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబెర్ గా నియమితులైన గోచిపాక శ్రీనివాస్ ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లిడ్కాప్ చైర్మన్ గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ ని కలిసి అభినందనలు తెలియజేశారు.
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం స్థానిక 6 వ డివిజిన్ లో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్నాధ్ తో కలిసి పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం …
Read More »మసీదు నిర్మాణం కొరకు అడ్డంకులు పరిష్కరించాలని వినతి…
-ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజాకి వినతి పత్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలో ఆజాద్ నగర్ సర్వే నెంబర్ 120 లో గల 14 ఎకరాల 25 సెంట్లు పీర్ల చావిడి సంబంధించిన వక్ఫ్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వక్ఫ్ స్థలంలో కనీసం మసీదు నిర్మాణం చేయడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ముస్లింలలోని కొన్ని తెగలవారు దీనికి వెనుక కథ నడుపుతున్నారని ఒంగోలు మహమ్మదీయ మజీద్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాసిం ఆరోపిస్తున్నారు. …
Read More »వందే గురుపరంపరాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం వేదపాఠశాల (శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం) విద్యార్థులు గురుపూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేద వ్యాస మహర్షి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి, వేదవిద్యాలయ స్థాపనకు స్ఫూర్తిప్రదాతలు శ్రీవారి ప్రతినిధి శ్రీ యోగానంద వీరధీర సుందర హనుమచ్ఛాస్త్రి సద్గురువుల చిత్రపటాలను పుష్పమాలలతో అలంకరించారు. విధివిధానంగా పూజ నిర్వహించి, వ్యాసాష్టకం పారాయణ చేశారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కప్పగంతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మానవజీవితానికి సార్థకత సద్గురు అనుగ్రహవం వల్లనే కలుగుతుందన్నారు. …
Read More »బి.సి. కులాల వారి జనగణన చేపట్టాలి….
-జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి.ల కులాల వారి జనగణన చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నాయని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారన్నారు. గత పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి కులాల వారి జనగణన చేపడతామని చెప్పి …
Read More »అసమానతలపై గళమెత్తిన విశ్వనరుడు జాషువా… : మట్టా ప్రభాత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుర్రం జాషువా 50 వ వర్ధంతి కార్యక్రమం శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుఱ్ఱం జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు డా మట్టా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న అసమానతలను ప్రశ్నించిన విశ్వనరుడు జాషువా అని అన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ సమాజంలో అగ్రవర్ణాల ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న నిమ్నవర్గాల ప్రజల …
Read More »శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి ముగిసిన శాకాంబరి దేవి ఉత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో శాకంబరీ దేవి గా మూడవ రోజు భక్తులకు శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ గా దర్శనం ఇచ్చారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరు పిళ్ళా హనుమంతరావు, కొర్ర గంజి భాస్కర్ రావు లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శాకంబరీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మరి ఈరోజు గురుపౌర్ణమి కావడంతో …
Read More »పెనుగొండలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సుడిగాలి పర్యటన…
పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో మరమ్మత్తు లు చెయ్యాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ రంగనాధ రాజు ఆదేశించారు. పెనుగొండ లో శుక్రవారం వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను మంత్రి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున నియోజక వర్గంలో పలు ఆర్ అండ్ బి, పంచాయ తీ రాజ్ రహదారు లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన …
Read More »రాష్ట్రంలో అన్ని వర్గాలకు, పార్టీ విధేయులకు, మహిళలకు సమన్యాయం జరిగింది…
పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే నియమించబడి బాధ్యతలు స్వీకరించిన దవులూరి దొరబాబు ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ రంగనాధ రాజు అభినందించారు. శుక్రవారం పోడూరు మండలం తూర్పుపాలెం లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిని కలసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ దవులూరి దొరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News