Breaking News

Latest News

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం…

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశాం… -కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు …

Read More »

సామాజిక న్యాయమే లక్ష్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ …

-రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మొత్తం 135 నామినేటెడ్ పదవులు భర్తీ, వాటిలో 76 పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు ఇచ్చాం -ఈ ప్రభుత్వం. పదవుల భర్తీలో మహిళాలకు 50.4 శాతంతో మహిళలకు పెద్దపీట -అటు సంక్షేమం.. ఇటు సామాజిక న్యాయంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆధార్శంగా నిలిచింది -పదవులు అలంకారప్రాయం కాదు- ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సంస్కరణల్లో భాగం కావాలి -డా. అంబేడ్కర్ ఆశయ సాధన- సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యo -హోం మంత్రి సుచరిత -ప్రభుత్వ సలహాదారులు …

Read More »

ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక లబ్బీపేట, పున్నంతోట, వెంకటేశ్వరపురం లలోని సచివాలయాలు శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలు …

Read More »

కె. తాడేపల్లి అంభపురం సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం కె.తాడేపల్లి అంభపురం సచివాలయాలను శనివారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయంలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరిగైన సేవందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ …

Read More »

20 సచివాలయాలకు ఆధార్ కిట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ చెప్పారు. శనివారం 20 సచివాలయాలకు చెందిన అర్హత పొందిన డిజిటల్ అసిస్టెంటులకు జెసి శివశంకర్ ఆధార్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా గతంలో 11 సచివాలయాలకు ఆధార్ కిట్లు అందించామన్నారు. వారు ఇప్పటికే ఆధార్ సేవలు తమ సచివాలయాలనుంచి ప్రారంభించరన్నారు. రెండవ విడతలో 20 సచివాలయాలకు ఒక లాప్టాప్, …

Read More »

ఇంతవరకు 3.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…

-జెసి డా. కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,619 రైతుల నుంచి 3,87,655 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 17మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు …

Read More »

కోవిడ్-19 దృష్ట్యా ఈద్-ఉల్-అజ్జ (బక్రీద్) ప్రార్థన సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించండి… : కలెక్టర్ జె.నివాస్

-వక్స్ సంస్థలు ( మసీదు, ఈద్గా, దర్గా ) మేనేజ్ మెంట్ వారు విధిగా జాగ్రత్తలు తీసుకోండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 దృష్ట్యా బక్రీద్ పండుగా ప్రార్థన సమయంలో పాటించవలసిన పలు సూచనలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రటకన విడుదల చేశారు. బక్రీద్ 2021 ప్రార్థనలు ఈద్గాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించరాదన్నారు. మసీదుల్లో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. మసీదులో 50 శాతం ముసలీలు ( భక్తులు) మాత్రమే ప్రార్థన చేసుకోవాలన్నారు. ప్రార్థన చేసే వ్యక్తు మధ్య …

Read More »

విజయవాడ రూరల్ పరిషత్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మార్పు…

-డిగ్రీ బ్లాక్‌లో కొత్త స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు -సీసీ కెమేరా నిఘా నీడలో పటిష్ట భద్రత చర్యలు -పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్పుల తరలింపు -బ్యాలెట్ బాక్సుల తరపరిశీలించిన కలెక్టర్ నివాస్, జేసీ శివశంకర్ విజయవాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు చేరిన విజయవాడ రూరల్ మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమన్న అధికారులు మార్చారు. విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల సమావేశ మందిరం మొదటి అంతస్తులోని బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూము జిల్లా కలెక్టర్ …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన…

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19 (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్​ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి …

Read More »

పెదలంక డ్రైన్లో డ్రెడ్జింగ్ పనులను ఫ్రారంభించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్లను సక్రమంగా సాగేవిధంగా చూడగలిగితే వర్షాలు,వరదల సమయంలో ముంపు నివారణ సాధ్యమౌతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి మండలం కోరుకొల్లు లోని పెదలంక డ్రైన్ లో గుఱ్ఱపుడెక్క,కిక్కిస,తూడు తొలగింపు పనులకు ఆయన చేతులమీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదలంక డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు మంజూరై కొనసాగుతున్నాయని, అయితే డ్రైన్ ఎగువ భాగంలో నీటి ప్రవాహం కిక్కస, గుఱ్ఱపుడెక్క,తూడు మూలంగా సక్రమంగా సాగక రైతుల పొలాలు ముంపు నకు గురియవుతున్న విషయం …

Read More »