అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు ను రైతు దినోత్సవం గా జరుపుకోవడం సంతోషకరమని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అవరణలో రూ 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వై యస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. అనంతరం రైతులకు సబ్సిడీ పై మంజూరైన వ్వవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …
Read More »Latest News
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు..
-గుడివాడ నియోజవర్గంలో 97 లక్షలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన .. -రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 97 లక్షల రూపాయల తో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఆయన మార్కెట్ యార్డు చైర్ పరస్ …
Read More »మనది రైతు పక్షపాత ప్రభుత్వం…
-రాయదుర్గం సభలో సీఎం వైఎస్ జగన్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్ఆర్ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ …
Read More »మంత్రి కొడాలి నాని తో కలిసి కొండాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్న జాయింట్ కలెక్టరు మాధవీలత…
-జాయింట్ మాధవీలతకు శ్రీ కొండాలమ్మ వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ ఈవో… గుడ్లవల్లేరు(వేమవరం), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జాయింట్ కలెక్టరు( రెవెన్యూ) కె. మాధవీలత తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గురువార సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారికి మంత్రి …
Read More »రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతినియోజకవర్గంలో డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు…
-రైతులకు అందుబాటులే ఆర్బీకే కేంద్రాలు.. గ్రామ సచివాలయాలు. -విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు నాణ్యత నిర్ధారణ కొరకు అగ్రి ల్యాబ్ల్ లు -రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడ్లవల్లేరు (వడ్లమన్నాడ), నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల బారిన పడి నష్టపోకుండా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ …
Read More »వైయస్ఆర్ పథకాల ద్వారా రైతులకు ఇతోధిక లబ్ది…
-రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమైక్య రాష్ట్ర రాజకీయ రంగంలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజాకర్షక నాయకునిగా పేద వర్గాల అభ్యున్నతికి అంకిత భావం, నిబద్ధతతో పని చేశారన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ , జక్కంపూడి రామ్మోహన్ రావు రక్తనిధి కేంద్రాన్ని గురువారం విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ అన్ …
Read More »లేఅవుట్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి…
– సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలకు ఎంపిక చేసిన లేఅవుట్లో మెరక, స్టోన్ ప్లాంటేషన్ పనులు జూలై 16వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. గురువారం జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు లేఅవుట్లను సంబంధిత అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలగ లేరులో 179.14 ఎ కరాలు, …
Read More »సింగ్ నగర్ లో విస్తృతంగా పర్యటించిన కలెక్టరు జె.నివాస్..
-సింగ్ నగర్ లో పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లో గత డంపింగ్ యార్డు ప్రాంతంలో 17 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సింగ్ నగర్ పర్యటనలో భాగంగా పార్క్ అభివృద్ధి పనులను, ఇళ్ల కాలనీని కలెక్టరు జె.నివాస్, మున్సిపల్ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లో చేపట్టిన ప్రహరీ …
Read More »హెల్త్ సిటీ కోసం స్థల సేకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ లోని నగరపాలక సంస్థకు చెందిన డిస్నీల్యాండ్ స్థలాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టరు జె. నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ లు సందర్శించారు. హెల్త్ సిటీకోసం అవసరమైన స్థల సేకరణలో భాగంగా డిస్నీల్యాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఏమేరకు ఈస్టలం హెల్త్ సిటీ కోసం అనుకూలంగా ఉంటుందనే విషయం పై సంబంధిత అధికారులతో వారు చర్చించారు.
Read More »నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అమలు కమిటి తొలిసమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమం ప్రగతితీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, శాస్త్రవేత్త మహిమకు విజయవాడనగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు తీసుకున్న చర్యలను కలెక్టరు జె.నివాస్ ఈసందర్భంగా వివరించారు. రానున్న …
Read More »
Prajavartha Online Telugu News