Breaking News

Monthly Archives: April 2024

ప్రజలు తమకు జరిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వైసీపీని ఆశీర్వదించాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసే పనులను చీదరించుకుంటున్నారని నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నిత్యం నిరాధార ఆరోపణలతో ప్రజల ముందుకు వస్తున్నాడని చెప్పారు.. నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్లు పార్కులు కమ్యూనిటీ హాల్స్ రిటైనింగ్ వాల్ నిర్మించింది తామే అని ధైర్యంగా చెప్పగలమని అన్నారు. నియోజకవర్గ ప్రజలు గద్దె రామ్మోహన్ కు ఈసారి ఎన్నికల్లో బాయ్ బాయ్ చెప్పడం ఖాయమని ఆయన ధీమా …

Read More »

పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యం… : రాజీవ్  

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు ఫ్యాన్ గుర్తు ప్రచార కార్యక్రమంలో తాడిగడప వైస్సార్ పట్టణంలోని 14వ డివిజన్లో జోగి రాజీవ్, జోగి రోహిత్ పాల్గొని పేదలకు పథకాల అమలు జగనన్నకే సాధ్యమని రాజీవ్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ షేక్ బాజి బాబు, జెసాఎస్ కన్వీనర్ యారగడ్డనాగబాబు, వీరబాబు, బీసీ సంఘం కార్యదర్శికోసూరి నరేష్ కుమార్, కసిరెడ్డి అనిల్ రెడ్డి, దసమంతరవు, వరప్రసాద్, రుహు, రహీం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏప్రిల్ లో ఉష్ణోగ్రత..100 ఏళ్ల రికార్డు బద్దలు… మే నెలలో మరింత ఎండలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎడాది ఏడాదికి ఎండ వేడిమి, వేడి గాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు …

Read More »

454 మంది 25 పీసీ స్థానాలకు, 2,387 మంది అభ్యర్థులు 175 ఏసీ స్థానాలకు పోటీ

-పీసీలకు చెందిన 49 మంది అభ్యర్థులు, ఏసీలకు చెందిన 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరణ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29 సోమవారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 25 పీసీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 ఏసీ స్థానాలకు 2,387 అభ్యర్థులు మే 13 న జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సార్వత్రిక …

Read More »

స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,అసిస్టెంట్ సెక్రటరి కనకదుర్గ సేవలు అభినందనీయం:సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్,సాధారణ పరిపాలన శాఖలో సహాయం కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆకుల వెంకట కనక దుర్గ వారి సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు.స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో వారికి మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.ఈవీడ్కోలు కార్యక్రమానికి …

Read More »

జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతికై మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేపలవేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతి చెల్లించుటకు మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్ ప్రారంభిస్తున్నామని ఎన్యూమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయనున్నామని మత్స్యశాఖ కమిషనర్ ఏ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సముద్రజలాల్లో 61 రోజులపాటు చేపలవేట నిషేదించినందున మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతీ సంవత్సరం చెల్లిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా జీవనభృతిని చెల్లించనున్నామని ఆమె తెలిపారు. జీవనభృతి చెల్లించుటకు ఎలక్షన్ కమిషన్ అఫ్ …

Read More »

గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండల పరిధిలోని మారేడుమాక, మంతెన గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ కి ఆయా గ్రామాల ప్రజలు నుండి విశేషణ ఆదరణ లభించింది. మంత్రి జోగి రమేష్ ని గ్రామలలోని మహిళలు హారతులతో స్వాగతించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతతో పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటే మరల ఓటువేసి జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, పెనమలూరు శాసనసభ్యునిగా నన్ను గెలిపించాలంటూ …

Read More »

సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం:సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ …

Read More »

మద్య నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి…  : గాంధీ నాగరాజన్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ నిరాహార నిరసన దీక్ష చేపట్టి గాంధీజీ కి నివాళులు అర్పించారు. మంగళవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఈ సందర్భంగా  గాంధీ నాగరాజన్ మీడియాతో మాట్లాడుతూ నేటి యువతతో పాటు అందరికీ తెలియాలని గుర్తు చేస్తూ మహాత్మా …

Read More »

నగర పరిశుభ్రత అందరి బాధ్యత… నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా సర్కిల్ వన్ కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్ట్ లో నమోదైన 25 కేసులు కార్పొరేషన్ కోర్ట్ న్యాయమూర్తి బి.విజయ్ కుమార్ రెడ్డి, సర్కిల్ వన్ పరిధిలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 25 కేసులపై విచారణ జరిపి రు 14730/- జరిమానా విధించారు. ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ …

Read More »