Breaking News

Daily Archives: September 6, 2024

పాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంటుమిల్లి కాలువ సమీపంలోని పాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలోని బంటుమిల్లి కాలువను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి కాలువలో వరద నీటి ప్రవాహం గురించి వివరాలను కలెక్టర్ జలవనుల శాఖ డి ఈ సూర్య భరత్ ను అడిగారు. అందుకు డి …

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి..

-జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను.. -రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు.. ధైర్యంగా ఉండండి -కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ -కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన గన్నవరం మండలంలోని కేసరపల్లిలో …

Read More »

బాధిత గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు ముంపు బాధిత గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి బుడమేరు వరద పరిస్థితి పై సమీక్షించారు. బుడమేరు, రైవస్, బందరు, కె.ఈ.బి. బంటుమిల్లి కాలువల ప్రవాహం గురించి రేఖా చిత్రపటం ద్వారా జిల్లా కలెక్టర్కు జలవనరుల శాఖ డి ఈ సూర్య భరత్ వివరించారు. ఈ సందర్భంగా …

Read More »

సొంతవారి కంటే మిన్న గా ఆదుకుంటాం….

-మీ కష్టాలలో చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటారు… -వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుకోకుండా సంభవించిన విపత్తులో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసరాలతో కూడిన కిట్ ను అందిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా కృష్ణలంకలోని 16వ డివిజన్ లో డిల్లీ రావు బాధితులకు శుక్రవారం అందజేశారు. డివిజన్ వరద సహాయ …

Read More »

శరవేగంగా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ శర్వేగంగా జరుగుతున్నాయని, ప్రతి గంటకు బ్లీచింగ్ వేస్తూ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేటట్టు చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సున్నబట్టీలు సెంటర్ నుండి గుణదల వరకు వెళ్లే రోడ్డులో పారిశుద్ధ్య నిర్వహణను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు, పారిశుధ్య …

Read More »

ప్రజల అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు డ్రోన్ ద్వారా యాంటీ లార్వే ఆపరేషన్లు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం ఆదేశాల మేరకు శుక్రవారం నిల్వ ఉన్న నీటిలో దోమలు రాకుండా ఉండేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లు డ్రోన్ల సహాయంతో చేయమని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధునాతన పరికరాలను వినియోగించి దోమల సమస్యలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం శుక్రవారం సర్కిల్ వన్ పరిధిలో ఉన్న సితార సెంటర్లోని 41 నుండి 45వ డివిజన్ వరకు పర్యటించి పరిశీలించారు. లేబర్ కాలనీ చెక్ సెంటర్ వెంకటేశ్వర ఫౌండ్రి రోడ్ లో వరదలు వల్ల నిలిచిపోయిన నీళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి సమస్య గురించి తెలుసుకున్నారు సర్కిల్ వన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్ …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు బియ్యం నిత్యవసర సరుకుల పంపిణీ వ్యాన్ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బి ఆర్ టి ఎస్ రోడ్ నందు నిత్యవసర సరుకుల పంపిణీ కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్లు, ఇతర వాహనాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం పరిశీలించారు. నిత్యవసర సరుకుల్లో 25 కిలోల బియ్యం, రెండు కిలోల బంగాళదుంప, రెండు కిలోల పంచదార, పామ్ ఆయిల్, రెండు కిలోల కందిపప్పు, ప్రతి సచివాలయం పరిధిలో వాహనాల …

Read More »

అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఎంజి రోడ్లో గల ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియం నందు వరద ప్రభావిత ప్రాంతాలకు జరిగే ఆహార పంపిణీ వాహనాలను పరిశీలించారు రోజుకు లక్షల్లో వెళ్లే భోజనం, త్రాగునీరు, పాలు, బిస్కెట్లను వాహనాల ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. తదుపరి మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో వరద ప్రభావిత …

Read More »

వరద బాధితుల సేవలో ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ

– మంగళాపురం, సీతారాంపురం గ్రామాల్లో పాల సేకరణ – ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర సాయం – పాలు, ఆహారం, తాగునీరు అందజేత – పాల సేకరణకు రెండు గ్రామాల ప్రజల సహకారం అభినందనీయం – ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ నిరంతర సహాయం అందిస్తోంది. వరద తాకిడితో సర్వస్వం కోల్పోయిన వారికి కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు అందజేస్తున్న …

Read More »