Breaking News

Monthly Archives: September 2024

“గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సంవత్సరమునకుగాను “గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక అయినదని తెలియచేయుటకు సంతోషించుచున్నాము. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టుట, In Bus లో డిజిటల్ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకొనుచున్నది. ఈరోజు, ఢిల్లీ …

Read More »

కేజీబీవీల్లో ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు

-కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో 507 బోధన సిబ్భందిని ఒప్పంద ప్రాతిపదికన మరియు 97 బోధనేతర సిబ్బందిని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన ఒక సంవత్సర కాలానికి గానూ నియామకం కోసం పత్రికా ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎర చూపి దళారులు పైరవీలు చేస్తునట్లు …

Read More »

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం

-దీన్ని అరికట్టేందుకు ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి -హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంద్యా రాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మానవ అక్రమ రవాణా కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, ఇది జీవితాలను మరియు సమాజాలను …

Read More »

వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాలు.. ఆహార భ‌ద్ర‌త‌కు, ఆర్థిక వృద్ధికి చోద‌క‌శ‌క్తులు

– ఈ రంగాల‌పై స్వ‌ర్ణాంధ్ర‌-2047 దార్శ‌నిక ప‌త్రం ప్ర‌త్యేక దృష్టి – భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో మేధోమ‌థ‌న స‌ద‌స్సులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక‌, సామాజిక అభివృద్ధిపై దృష్టిసారిస్తూ 2047 నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా భార‌త్‌కు ఓ కీల‌క వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక‌త ప‌త్రాన్ని రూపొందిస్తోంద‌ని.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న మార్గ‌నిర్దేశ‌నంతో వివిధ భాగ‌స్వామ్య …

Read More »

బుకింగ్ అయిన వెంట‌నే ఇసుక ర‌వాణాకు చ‌ర్య‌లు తీసుకోండి

– జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఏపీ ఇసుక నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ (ఏపీఎస్ఎంఎస్‌) అమ‌లు – క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బుకింగ్ చేసుకున్న వెంట‌నే స‌రైన ర‌వాణాతో ఇసుక సరఫరా జరిగేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఇసుక ర‌వాణా వాహ‌నదారులతో ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గురువారం కలెక్టర్ జి.సృజన.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనాతో …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధార్శి కె. ప్రకాష్ బాబు “ప్రీ-అరెస్టు, అరెస్టు మరియు రిమాండ్ దశలలో అందుబాటులో ఉన్న న్యాయ సేవలు”, “పోక్సో చట్టం, 2012 మరియు ఆంధ్ర ప్రదేశ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్, 2015 మరియు లైంగిక వేధింపులు మరియు ఇతర నేరాల బాధితులకు నల్సా వారి పరిహార పథకం, 2018”, మొదలగు అంశాలపై జక్కంపూడి సీతరత్నం మెమోరియల్ కళ్యాణమండపం, ధవళేశ్వరం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ …

Read More »

ఉపాధిహామీ కింద రహదారుల, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిపాలన ఆమోదం ఉత్తర్వులు జారీ చెయ్యాలి

-మినీ గోకులం చెంది జిల్లా కి కేటాయించిన 675 లక్ష్యాలు మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చెయ్యాలి. -డిసెంబర్ నాటికి లక్ష్యాలను సాధించడంలో ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకోవాలి -కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులతో సమాంతరంగా డ్రెయినేజీ పనులు చేపట్టి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, …

Read More »

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు పై కోవ్వురు డివిజన్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

-శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి -మూడు నియోజక వర్గాల వారికీ విడివిడిగా శిక్షణ కార్యక్రమం -జెసి చిన్న రాముడు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2024-25 లో ధాన్యం కొనుగోలు చేసే విధానంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం నిడదవోలు లోని మిల్లర్ అసోసియేషన్ భవనం లో కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారుల, సిబ్బంది శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. …

Read More »

ప్రపంచ పర్యటక దినాన్ని (నేడు) ఘనంగా నిర్వహించుకుందాం: ఏపీటిడిసి మరియు పర్యాటక శాఖ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యటక దినాన్ని సెప్టెంబర్ 27న (నేడు) ఘనంగా నిర్వహించుకుందామని గురువారం ఒక ప్రకటనలో ప్రాంతీయ సంచాలకులు రమణ ప్రసాద్, డివిజనల్ మేనేజర్ ఏపీటిడిసి గిరిధర్ కుమార్ మరియు జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. ప్రపంచ పర్యాటక దినం సెప్టెంబర్ 27న (నేడు) జరుపుకోనున్న నేపథ్యంలో చంద్రగిరి క్లాక్ టవర్ సెంటర్ నుండి చంద్రగిరి కోట వరకు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో హెరిటేజ్ వాక్ సాయంత్రం 5గం.లకు ఉంటుందని వారు తెలిపారు. …

Read More »

ఈ నెల 28న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక!

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ ఈ నెల సెప్టెంబర్ 28,29 తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 28న శనివారం సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని రాత్రి బస చేసి మరుసటి దినం సెప్టెంబర్29న ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరుమల చేరుకొని, తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల …

Read More »