Breaking News

Monthly Archives: September 2024

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజంట్లు సర్వేలో పాల్గొని పరిశీలించవచ్చని తూర్పు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ) మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ చాంబర్ లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో దర్శినమిచ్చిన గౌరీ పుత్రుడిని దర్శించుకోడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 25వ డివిజన్ దుర్గాగ్రహారంలోని చవితి మండపాన్ని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి.. ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మహా గణాధిపతి ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని.. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని …

Read More »

ఇది మంచి ప్రభుత్వం… ప్రజా ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం… అభివృద్ధే నా నినాదం: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం… ప్రజా ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు …

Read More »

పునాదిపాడు రైతు సేవ కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రము తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్  ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు మండలంలో గల పునాదిపాడు రైతు సేవ కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యము కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్/ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని మరియు ఈ సంవత్సరం నుంచి రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక …

Read More »

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి శనివారం స్థానిక 24 వ డివిజన్ కొజ్జల్లి పేట, 50 వ డివిజన్ సుందరయ్య నగర్ లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు.100 రోజుల్లో కూటమీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

విద్యుత్ ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని ఇరువురి చిన్నారులకు అన్న ప్రాశనం చేపట్టారు. యనమదల గ్రామంలో రూ.2.80 కోట్ల …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం స్థానిక 50వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దొడ్డాకుల యేసు వరప్రసాద్ కుమారుడు శ్యామ్ సంతోష్ 12 సం. బాలుని అతని ఇంటి వద్ద మంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం అందించుటకు కృషి చేస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు …

Read More »

బుడమేరు వరద మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ప్రమాదవశాత్తు బుడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన బందరు మండలం హుస్సేన్ పాలెం గ్రామానికి చెందిన మృతుడు కలిదిండి ఫణి కృష్ణ కుటుంబానికి వరదసాయంగా రూ. 5 లక్షల చెక్కును శనివారం మంత్రి మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు కాగా, …

Read More »

అధునాతన టెక్నాలజీ తో స్వచ్ఛత

-స్వచ్ఛభారత్ మిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు స్వచ్ఛ భారత్ మిషన్ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రెటరీ ఈ సమావేశంలో మిలియన్ ప్లస్ నగరాలు, రాష్ట్ర రాజధానులు …

Read More »

రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు

-లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు -ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి… 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప …

Read More »