Breaking News

Daily Archives: January 18, 2025

సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం తో ప్రచారం చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీజినల్ ఆఫీసర్ ఆర్.కె.సింగ్ యన్.హెచ్.ఎ.ఐ. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగానే విజయ వాడ యన్. హెచ్. ఎ. ఐ రీజినల్ ఆఫీసర్ ఆర్ . కె . సింగ్ సడక్ సురక్ష జీవన్ రక్ష అనే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, …

Read More »

జనవరి 20 వ తేదీ ” రాజానగరం మండల పిజిఆర్ఎస్” కు హజరు కానున్న కలెక్టరు పి ప్రశాంతి

-యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు హజరు కావాలి కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం లో భాగంగా రాజానగరం మండలం ఎమ్ పి డి వో కార్యాలయం నుంచి హజరు కానున్నట్లు , అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా  కలక్టరేట్ నుంచే హజరు కావాలని  జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సనివారం ఒక ప్రకటనలో …

Read More »

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సుప్రీం కోర్ట్ వారి ఆదేశాల మేరకు మోడల్ ప్రిజన్స్ మాన్యువల్, 2016లోని 29వ అధ్యాయం ప్రకారం జైలు అధికారులకు జారీ చేసిన అన్ని నియమాలు, నిబంధనలు మరియు ఆదేశాలు ప్రకారం కుల, మత మరియు లింగ వివక్షత లేకుండా ఖైదీల ను చూడాటం మరియు వాటి అమలుకు సంబంధించిన పరిశీలన కోసం తూర్పు గోదావరి జిల్లా గౌరవ ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ …

Read More »

ఎక్సైజ్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌

-సీహెచ్. లావణ్య రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అనుసరించి ఎక్సైజ్ కార్యాలయం (నార్త్) ఆవరణలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శీహెచ్ లావణ్య తెలియ చేశారు. మనం నివసించే ప్రాంతాలు, కార్యాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. అదే స్ఫూర్తి తో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోహిబిషన్ …

Read More »

ఒక మండలం ఒక గ్రామం రీ సర్వే పనులు ప్రారంభం

-ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గ్రామ సభల నిర్వహణా -జిల్లా వ్యాప్తంగా 16 గ్రామాల్లో 130 బృందాల అధ్వర్యంలో 35,026 ఎకరాల్లో రీ సర్వే -కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు గ్రామ కంఠం , రైతు, భూ యజమాని వారీగా ప్రవేటు భూముల గుర్తింపు, మ్యాపింగ్ విధానం పారదర్శకత తో రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం నిడదవోలు మండలం లో తాడిమళ్ళ గ్రామంలో రీ సర్వే పనులు, ఉనకర …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ మనందరిది

– పీపీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజల ,అధికారుల భాగస్వామ్యం తోనే సాధ్యం -నిరంతరం పారిశుధ్య నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి – జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి -ఎమ్మేల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని  విజయవంతం చేయడం లో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారము సాయంత్రం స్థానిక బొమ్మూరు రూరల్ …

Read More »

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ధరఖాస్తుల ఆహ్వానం

-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యం తో కూడిన ఉద్యోగవకాశాలు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. శనివారం కలెక్టరు ఛాంబర్ లో ” పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ” గోడ ప్రతులను …

Read More »

ప్రభుత్వ ఖజానా ద్వారా పెన్షన్ల ను పొందే వారు లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి

-2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోగా సమర్పించాల్సి ఉంటుంది -జనవరి ఒకటో తేదీ తదుపరి సమర్పించిన వాటినీ మాత్రమే పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది -ఎన్ ఐ సి వెబ్సైట్ “జీవన్ ప్రామాణ్” లో ఆన్లైన్ లో సమర్పించే వెసులుబాటు ఉంది – జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగము చేసి పదవీ విరమణ చేసి పింఛన్లు మంజూరు కాబడిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ …

Read More »

స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శనివారం స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్ నుండి హిందూ కాలేజీ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు గల్లా మాధవి మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్  మాట్లాడుతూ, …

Read More »

నగరాభివ్రుద్దిలో, స్వచ్చత కార్యక్రమాల్లో సీనియర్ సిటిజన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివ్రుద్దిలో మరియు స్వచ్చత కార్యక్రమాల్లో సీనియర్ సిటిజన్స్ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, చెత్తనుండి సంపద సృష్టించుటకు వీరి సహకారం ఎంతో ముఖ్యమని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  తెలిపారు. శనివారం స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ ను నాయుడు పేట లోని నగర పాలక సంస్థ లెగసి వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎక్స్పోజర్ విజిట్ చేయించి వ్యర్ధాల నుండి పవర్ ను తయారు విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో తొలుత నగర …

Read More »