-సంకీర్తనల స్వరకల్పనను ఆధ్యాత్మిక యజ్ఞంలా భావించారు -ఫలాపేక్ష రహితంగా ఆయన పని చేశారు -యువతరం ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని పొందాలి -భారత గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు నివాళులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా గాక, జీవితాన్నే సంకీర్తనగా మలచుకుని, శ్రీ వారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని భారత గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు …
Read More »Monthly Archives: April 2025
డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భముగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, ఏప్రిల్12 : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మరియు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఈ నెల 14న సోమవారం డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భముగా ప్రభుత్వ సెలవు దినం కారణంగా ఉండదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి మరియు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు ఈ …
Read More »జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం లేదు
-ఆ వాదనలో పస లేదు -కేంద్రంలో ఎవరికి ఓటు వేయాలో, రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలో ఓటర్లకు స్పష్టంగా తెలుసు -వారి విజ్ఞతను ప్రశ్నించలేం -తరచూ ఎన్నికలు జరుగుతుంటే ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకోలేవు -ఏకకాల ఎన్నికలతో దేశానికి ప్రయోజనం -సర్వతోముఖాభివృద్ధికి జమిలి ఎన్నికలు దోహదం -భారత గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు -తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ” ఒకే దేశం -ఒకే ఎన్నిక” పై సదస్సు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు …
Read More »CII ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ 2025-26 సంవత్సరానికి కొత్త ఆఫీస్ బేరర్ల ఎన్నిక
-అవెరా AI మొబిలిటీ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి చాందిని చందన చైర్వుమన్గా మరియు డాక్టర్ ఉషా పంతుల వైస్ చైర్వుమన్గా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన సమావేశంలో కొత్తగా ఏర్పడిన CII IWN AP చాప్టర్ కౌన్సిల్ 2025-26 సంవత్సరానికి కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంది. అవెరా AI మొబిలిటీ సహ వ్యవస్థాపకురాలు చాందిని చందన 2025-26 సంవత్సరానికి CII IWN AP చాప్టర్ చైర్వుమన్గా బాధ్యతలు స్వీకరించారు. MBA గ్రాడ్యుయేట్ అయిన చాందిని చందన AVERA AI మొబిలిటీ …
Read More »మాజీ మంత్రి వెలంపల్లి అధ్యక్షతన కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు, క్లస్టర్ల పార్టీ అధ్యక్షులు ఆత్మీయ సమావేశం
-సమావేశంలో పాల్గొన్న నగర మేయర్, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జ్ లు, వివిధ క్లస్టర్ల పార్టీ అధ్యక్షులు -డివిజన్ స్థాయి నుంచి పార్టీ పదవుల నియామకాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – మాజీ మంత్రి వెలంపల్లి -జగన్ మోహాన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసి వైయస్ ఆర్ సిపి జెండా ఎగరవేయాలి – మాజీ మంత్రి వెలంపల్లి -మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి – మాజీ మంత్రి వెలంపల్లి …
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 వ తేది తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఏప్రిల్ 14 వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పొన్నెకల్లు గ్రామం ఎస్సీ కాలనీలో వున్న డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి …
Read More »మెగా జాబ్ మేళా నిర్వహణకు త్వరలో తేదీలను ఖరారు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నిర్వహణకు త్వరలో తేదీలను ఖరారు చేస్తామని, గుంటూరు నగరం మరియు గుంటూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు మరొకసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సచివాలయాల్లో క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో నగరంలో …
Read More »డ్రైన్లలో పూడికతీత పనులు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో ప్రధాన ఔట్ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా విద్యానగర్, నగరాలు, గోరంట్ల, రెడ్డి పాలెం తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పనులను మరియు ప్రధాన డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులు మరియు భవన నిర్మాణ అనుమతులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు …
Read More »అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయ పాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అన్న క్యాంటీన్లలో ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు అన్నా కాంటీన్ కు వచ్చే ప్రజల …
Read More »గుంటూరులో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభించిన నటి సంయుక్త మీనన్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ తాజాగా 11వ స్టోర్ గుంటూరు లక్ష్మీపురంలోని గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ ప్రముఖ నటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. సినీనటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ…గోయజ్ సిల్వర్ జ్యూవెలరీ షోరూం ప్రారంభోత్సవం లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నేడు యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యూవెలరీ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ షోరూం లో మంచి సిల్వర్ జ్యూవెలరీ కలెక్షన్లు ఉన్నాయి. గుంటూరు కు నేను మూడు సార్లు వచ్చాను. …
Read More »