Breaking News

Daily Archives: April 25, 2026

రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.సాయిప్రసాద్  శ‌నివారం ప‌రిశీలించారు. అమరావతి పర్యటనలో CS తో పాటు ఏపీ సిఆర్డీఏ క‌మిష‌న‌ర్ వి.విజ‌య‌రామ‌రాజు, ఏడీసీ సీఎండీ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి, ఏజీఐసీఎల్ ఎండీ ఎస్‌.వి.ఆర్‌.శ్రీ‌నివాస్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు ఎ.భార్గ‌వ‌తేజ‌, కొల్లాబ‌త్తుల కార్తీక్, జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ముందుగా బకింగ్‌హామ్ కెనాల్ మీద సీడ్‌యాక్సిస్ రోడ్డు ఫేజ్‌-3లో జ‌రుగుతున్న స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను సిఎస్ ప‌రిశీలించారు. …

Read More »

పేదలందరికీ పక్కా ఇళ్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం

– గత ఐదేళ్లు ఇళ్ల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు – నివాస యోగ్యం కాని భూముల్లో స్థలాలిచ్చి జేబులు నింపుకున్నారు – కూటమి ప్రభుత్వంలో తాగునీరు, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం – కరగ్రహారంలో ఇంటిస్థలాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేద వాడికి సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కరగ్రహారంలో గత …

Read More »

బీచ్ పర్యాటకానికి మంగినపూడిని కేరాఫ్ అడ్రస్‌గా అభివృద్ధి చేస్తాం

– మచిలీపట్నం చరిత్రలో మసులా బీచ్ ఫెస్ట్ మరచిపోలేనిది – రిసార్ట్స్, వాటర్ స్ప్రోట్స్, సినీ షూటింగులకు సన్నాహాలు చేస్తున్నాం – పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు – సీఎస్ఆర్ ఫండ్స్‌తో బీచ్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగినపూడి …

Read More »

సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట -బీసీలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం -గత ప్రభుత్వంలో బీసీలపై వేధింపులు -కూటమి రాకతో బీసీలకు మంచి రోజులు -బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : మంత్ర సవిత -తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి బీసీ సాధికార సమితి కన్వీనర్ల సమావేశం -సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై మంత్రి సవిత హర్షం తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి …

Read More »

కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ఏపి సమగ్ర శిక్ష & కేజీబీవీ కాంట్రాక్ట్ ఒట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పోరమ్ (జేఎసి) రాష్ట్ర అధ్యక్షలు ఎం.బాలకాశి, ప్రధాన కార్యదర్శి కె.విజయ్, ఎఐటియుసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ చర్యలు చేపట్టాకే బదిలీలు చేయాలని, బదిలీలపై కేజీబీవీ టీచింగ్ సిబ్బందిపై అధికారులు దుందుడుకు చర్యలు వెంటనే ఆపాలి. అనధికార బదిలీల వ్యవహారంపై విద్యాశాఖామంత్రి జోక్యం చేసుకోవాలని అక్రమ బదిలీ లను ఆపాలన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ …

Read More »

విజయవాడలో ఫ్యాప్టో నిరాహార దీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఫ్యాప్టో నిరసన నిరాహార దీక్ష జరిగాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో పిలుపునిచ్చిన మలిదశ పోరుబాట ఉధృతంగా ప్రారంభమైంది. శనివారం విజయవాడలోని ధర్నా చౌక్ వేదికగా జరిగిన తొలిరోజు నిరాహార దీక్ష అపూర్వ స్పందనతో విజయవంతమైందని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి శనివారం వెల్లడించారు. ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఈ …

Read More »

పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు కేవలం ఐదు రోజులు మాత్రమే

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు కేవలం ఐదు రోజులు మాత్రమే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ఉన్న పన్ను బకాయిలను ఏక మొత్తంలో చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అలాగే 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు ముందస్తుగా ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను …

Read More »

నగరాన్ని అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్డు, ఎంజీ రోడ్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, రహదారుల్లో పెట్టిన మూడు చెత్తబుట్టలు కచ్చితంగా ఉన్నాయా లేవా వాటిపైన ఏ చెత్త …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండ తీవ్రతకి ఇబ్బంది పడుతున్న పాదాచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ప్రారంభించారు. ఇప్పటికే డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఈ వేసవికాలం ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎక్కువసార్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి డొక్కా సీతమ్మ …

Read More »

వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు

-క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం -వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు -పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు -కమిషనర్ మయూర్ అశోక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్స్ అంటించే వారిపై పోలీసు …

Read More »