Breaking News

Daily Archives: April 25, 2026

ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ పని చేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు…కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 5 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు …

Read More »

ప్రజలకు అవగాహనకై 5కే రన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెన్సస్-2027 (జనగణన) పై ప్రజలకు అవగాహనకై ఆదివారం ఉదయం 6 గంటలకు కలెక్టరేట్ నుండి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు నిర్వహించనున్న 5కే రన్ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. 5కే రన్ కు సంబంధించి ఏర్పాట్లపై శనివారం కమిషనర్ ఛాంబర్లో విభాగాదిపతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 2027 జనగణన తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జరగనున్నదని, ఈ …

Read More »

ఏబీసి, మౌలిక వసతులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కలా కుటుంబ నియంత్రణ (ఏబీసి), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ లను యుద్దప్రాతిపదికన చేపడుతున్నామని, మరో 3 వారాల్లో అదనపు ఏబీసి సెంటర్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం పొన్నూరు రోడ్ లోని ఏబీసి సెంటర్ ని పరిశీలించి, అదనపు సెంటర్ నిర్మాణ పనులు, ప్రస్తుతం జరుగుతున్నఏబీసి, మౌలిక వసతులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

ముదినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రైస్తవ ప్రార్థనలు

-క్రైస్తవ ప్రార్థనల ఫిర్యాదు పై స్పందించని ఉన్నత అధికారులు -పీ.హెచ్‌సీ.లో సిట్ విచారణ చేయాలి డాక్టర్ శాంతి ,అన్నామని పై చర్యలు తీసుకోవాలి- ఫిర్యాదు దారుడు కనకపూడి శ్రీను(అడ్వకేట్) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏలూరు జిల్లా ముదినేపల్లి (పీహెచ్‌సీ)లో మత ప్రచారం, మార్పిడులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కనకపూడి శ్రీను అన్నారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను, సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, …

Read More »

జోన్న-మొక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్న-మొక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళి దీక్ష ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ,MLC అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, తెనాలి మాజీ MLA శివకుమార్, గుంటూరు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా, తాడికొండ ఇంచార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి నాయకులు చైతన్య, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

మరో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న APSRTC

-ప్రజా రవాణాలోనే కాదు… టెక్నాలజీలోనూ APSRTC టాప్ -డిజిటల్ సేవలు – సాంకేతిక వినియోగంలో జాతీయ స్థాయి గుర్తింపు -“PSE టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2026” అందుకున్న సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడమే కాకుండా, మారుతున్న సాంకేతికతను సమర్థవంతంగా అందిపుచ్చుకుని డిజిటల్ సేవల్లో ముందంజలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. 2026 సంవత్సరానికి గాను “PSE టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్” కు …

Read More »

మహిళా బిల్లుపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం కావాలి… : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా బిల్లుపై చంద్రబాబు ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పడం సరైందికాదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయమై అసెంబ్లీ ఏర్పాటు చేస్తానంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే …

Read More »

డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని కలిసిన అధికారులు, సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీటీసీ కార్యాలయంలో శనివారం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ యం. పురేంద్ర ని జోన్2 అధ్యక్షుడు యం. రాజుబాబు  మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటుగా నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ గా పదోన్నతులు పొంది, విజయవాడ డీటీసీ కార్యాలయంలో జాయిన్ అయిన జి ఉష సుందరి, గణేష్ పుష్ప గుచ్చెమ్ ఇచ్చి, ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ ప్రవీణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సత్యనారాయణ, లలిత, జోనల్ ట్రెజరర్ కె రామచంద్ర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యువజన సంక్షేమ శాఖ, స్టెప్, క్రిషి, విజయవాడ వారి ఆధ్వర్యములో 25.04.2026 న ఈరోజు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎనికెపాడు నందు “మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్, రామ శివ మరియు ఈగల్ ఎస్సై రామాంజనేయులు పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి, యువతీ, యువకులు వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండి వాటి బారిన …

Read More »

శిక్షణా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే ప్రాజెక్టు లో భాగంగా రైతులందరికి 27.మార్చి కి ఏ విధమైన తప్పులు లేకుండా పాస్ బుక్స్ మంజూరు చేయమని ప్రభుత్యం ఆదేశించిన పిమ్మట NTR జిల్లా సంయుక్త కలెక్టర్  జిల్లా లోని సర్వే సిచ్చిందికిమరియు తహశీల్దార్ లకు ది25.04.2026 న Collectorate లోworkshop నిర్వహించియున్నారు.Collectorate లోనిర్వహిచింన ఈ workshop నందు జాయింట్ కలెక్టర్ వారు రీ-సర్వే మరియు పాస్ బుక్స్ మంజారు చేయుటకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికా రూపొందించుటకు తగు …

Read More »