– వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్లో శనివారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మొబైల్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు నేరుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోదారులకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిద్వారా ప్రకృతి వ్యవసాయ రైతులకు అదనపు ఆదాయం రావడంతో …
Read More »Daily Archives: April 25, 2026
జలధార-జలహారతితో జిల్లాలో నీటి భద్రత
– 100 రోజుల కార్యాచరణ పటిష్ట అమలుకు చర్యలు – విస్తృత ప్రజాభాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతానికి కృషి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు. …
Read More »పారిశ్రామిక భద్రతలో రాజీ ప్రసక్తే లేదు
– ప్రమాణాల్లో చిన్న నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవు – ప్రమాదాలు జరక్కుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లానుకు ఆమోదం – జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా సాగుతున్నా, భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని.. పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా భావించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం …
Read More »దోమల కట్టడితోనే మలేరియా నివారణ సాధ్యం…
-మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను కట్టడిచేద్దాం… -ప్రజల భాగస్వామంతోనే మలేరియా నివారణకు చర్యలు… -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రరణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ …
Read More »కవులూరు గ్రామంలో ఘనంగా ప్రపంచ పశువైద్య దినోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశుసంవర్ధక శాఖ అందిస్తున్న వైద్య సేవలను పశుపోషకులు ఉపయోగించుకొని, తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పశువైద్యల సూచనలు, సలహాలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు రైతులను కోరారు. వ్యవసాయంలో పశుపోషణ కీలకమైన పాత్ర పోషిస్తోందని రైతులకు వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం పశుపోషణ ద్వారా వస్తుందన్నారు. అందుకు పశువైద్యులు అందిస్తున్న కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, పశుసంవర్థకశాఖల ఆధ్వర్యంలో నేడు (25.04.2026) శనివారం ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, కవులూరు గ్రామంలో ప్రపంచ పశువైద్య …
Read More »
Prajavartha Online Telugu News