Breaking News

Daily Archives: April 26, 2026

స్వీయ గ‌ణ‌న‌తో క‌చ్చిత‌మైన స‌మాచారం

– ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, స‌మ‌యం ఆదాకు వీలు – స్వీయ గ‌ణ‌నలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములుకండి – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌న గ‌ణ‌న‌కు సంబంధించి స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్‌)తో క‌చ్చిత‌మైన డేటాతో పాటు అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌కు, స‌మ‌యం ఆదాకు వీలుంటుంద‌ని, ప్ర‌తిఒక్క‌రూ స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానం వ‌ద్ద …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27 వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

రండి… స్వీయ గణనలో పాల్గొనండి

-ఇంకా నాలుగు రోజులే గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్  కె.మయూర్ అశోక్ కోరారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో భాగంగా ఆదివారం “సెన్సస్ 5 కె రన్” ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. “సెన్సస్ 5 కె రన్” హిందూ కాలేజీ కూడలి వరకు జరిగింది. స్వీయ గణన నినాదాలతో రన్ పెద్ద ఎత్తున సాగింది. …

Read More »

పెట్రోల్ డీజల్ కొరత పై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు

-కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ -జిల్లాలో అవసరమైన మేనకు పెట్రోలు డీజిల్ నిల్వలు ఉన్నాయి -సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు . . అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం -జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత పై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని బ్లాక్ …

Read More »

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

-జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, పెట్రోల్, డీజిల్ నిల్వలు ప్రజలకు సరిపడా ఉన్నాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో డీజల్, పెట్రోల్ లభ్యత పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ…తిరుపతి జిల్లాలో …

Read More »

తిరుపతి పట్టణంలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించడానికి తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోవిందరావు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ పరిధిలోని ఎయిర్ బైపాస్ రోడ్ వద్ద ఉన్న కూరపాటి సర్వీస్ స్టేషన్,తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల గ్రామంలో ఉన్న VKRR ఫ్యూయల్ స్టేషన్, తిరుపతి అర్బన్ HPCL ఇంధన స్టేషన్, HPC రిటైల్ అవుట్‌లెట్ …

Read More »

స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి రిజిష్టర్ చేసుకోవాలి

-తిరుపతి మెడికల్ కళాశాల సర్కిల్ నుండి ఎస్వీయూ వరకు స్వీయ గణన 5కే రన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి రిజిస్టర్ చేసుకోవాలని డి ఆర్ ఓ జి.నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్వీయ గణన పై తిరుపతి మెడికల్ కళాశాల వివేకానంద సర్కిల్ నుండి ఎస్ వి యూనివర్సిటీ వరకు నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని డి ఆర్ ఓ టిటిడి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మీతో కలసి జెండా ఊపి …

Read More »

ఈ నెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ

-జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన …

Read More »

డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, ప్రజలు విలవిల

-బంకుల దగ్గర బారులు తీరున్న వినియోగదారులు -నిత్యవసర ధరలు పెరిగే ప్రమాదం -ప్రణాళిక లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం -సీఎం చంద్రబాబు సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, యుద్ధప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. …

Read More »