Breaking News

Daily Archives: May 11, 2026

ఏపీకి నిధులివ్వండి

-కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్ తో సీఎం భేటీ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. విభజన అంశాలతో పాటు వివిధ పెండింగ్ …

Read More »

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

-ఏపీని చూడండి – పెట్టుబడులు పెట్టండి -ప్రభుత్వం- పరిశ్రమలు- విద్యా సంస్థల ఉమ్మడి కృషితోనే అభివృద్ధి -ప్రధాని మోదీ 8 అంశాల నేషనల్ మిషన్ అనుసరిద్దాం -ఆదాయం లేకుండా సంక్షేమం సాధ్యం కాదుా -ఢిల్లీలోని సీఐఐ బిజినెస్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పిలుపు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అనే విధానంలో ఏపీకి ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు పెట్టుబడులు …

Read More »

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

-డీప్ టెక్ స్కిల్లింగ్‌తో అందుబాటులోకి ప్రపంచ స్థాయి టెక్నాలజీ -టెక్నాలజీ డే సందర్భంగా ఏపీలో భారీ డీప్‌టెక్ స్కిల్లింగ్ మిషన్ -NPTEL పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు -నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ భారత శాస్త్రీయ విజయాలను స్మరించుకునే రోజు. …

Read More »

2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి.

-ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం. -కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం బృందం భేటీ. -మీడియా తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే నెలలో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జల శక్తి …

Read More »

‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్’ అవార్డులకు ఐదుగురి ఎంపిక‌

-గుంటూరులో ప్ర‌దానం చేయ‌నున్న వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 సంవ‌త్స‌రానికి గాను న‌ర్సింగ్ రంగంలో ఉత్త‌మ సేవ‌లందిస్తున్న ఐదుగురికి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డుల్ని ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ న‌ర్సెస్ డే’ సంద‌ర్భంగా ఈ ఐదుగురికి గుంటూరులో మంగ‌ళ‌వారంనాడు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌దానం చేయ‌నున్నారు. ప‌రిశోధ‌న‌, బోధ‌న‌, రోగుల సేవ‌, ఇత‌ర కేట‌గిరీల‌ ప‌నితీరులో వీరు ఉత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని అధికారులు తెలిపారు. అవార్డు గ్ర‌హీత‌లు …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర శ్రీలంక తీరము, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం (12-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి …

Read More »

మీ దగ్గరకొచ్చే చేనేత వస్త్రాలు కొంటాం

-సహకార సంఘాలతో మంత్రి సవిత -నాణ్యమైన వస్త్రాలనే ఆప్కోకు విక్రయించండి -ట్రెండ్ కు తగ్గట్లు వస్త్రాలు నేయండి -నేతన్నల స్కిల్ పెంచేలా శిక్షణిస్తాం -చేనేతల రెట్టింపు ఆదాయమే కూటమి లక్ష్యం -23 నెలల కాలంలో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల వస్త్రాల విక్రయం -రాబోయే మహానాడులో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు -ఆప్కోకు తొలిసారి టీటీడీ ఆర్డర్ -చేనేతల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం -త్వరలో నేతన్న భరోసా కు శ్రీకారం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు రెట్టింపు ఆదాయం …

Read More »

ఇక ఆయుష్ లో నకిలీ వైద్యులు, చికిత్సలకు చెక్

-ఆయుష్ క్లినిక్ లు, ఆసుపత్రులకు గుర్తింపు తప్పనిసరి -విధివిధానాల ఖ‌రారుకు 3 ప్ర‌త్యేక క‌మిటీల ఏర్పాటు -కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలపై కూడా స్టడీ -ప్రాచీన వైద్య సేవ‌ల్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు కృషి -వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్య‌త‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్య‌రోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక …

Read More »

ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి : డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో అనధికారంగా, నిరంతరంగా లౌడ్‌స్పీకర్ల వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కె. రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఆదివారం డీజీపీకి పంపిన లేఖలో ప్రజల నుంచి పెరుగుతున్న ఫిర్యాదులను ప్రస్తావించిన ఆయన, మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధ హక్కు అయినప్పటికీ అది ప్రజల ప్రశాంత జీవనానికి, ఆరోగ్యానికి భంగం కలిగించకూడదన్నారు. శబ్ద కాలుష్య …

Read More »

అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …

Read More »