గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు రెవెన్యూ, పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల పనులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని, ప్రతి వార్డులో వార్డ్ లెవల్ పర్యవేక్షణ కమిటీలను 2 రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ప్రత్యేక అధికారులు వార్డు సచివాలయాల పనితీరును పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ …
Read More »Daily Archives: May 11, 2026
అత్యంత పారదర్శకంగా జన గణన..
-ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణన – 2027 ప్రక్రియ జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జనగణన తొలిదశలో భాగంగా ఎనికేపాడులో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) ప్రక్రియను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి …
Read More »అక్షర దీపం వెలిగించే బడిపిలుస్తోంది రథం
– ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో బడి పిలుస్తోంది చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ చైతన్య రథం ద్వారా జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు ఒక్కో మండలంలో ఒక్కో రోజు బడి పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు బడి ఈడు పిల్లలు పాఠశాలలో …
Read More »సమస్య పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధానం
– కచ్చితత్వంతో అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపండి.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, సమస్యల స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా …
Read More »ఏపీకాస్ట్ – ప్రాంతీయ సైన్స్ సెంటర్లో జాతీయ సాంకేతిక దినోత్సవం 2026 ఘనంగా నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (APCOST) పరిధిలోని ఏపీకాస్ట్ – ప్రాంతీయ సైన్స్ సెంటర్, విజయవాడలో జాతీయ సాంకేతిక దినోత్సవం 2026 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (APCOST) సభ్య కార్యదర్శి డా. కె. శరత్ కుమార్, ఇతర ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సాంకేతిక …
Read More »కొండపల్లి మున్సిపాలిటీలో చలివేంద్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చెన్నుబోయిన చిట్టిబాబు పేర్కొన్నారు. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు చల్లని తాగునీరు, మజ్జిగ అందించడం గొప్ప సేవ అని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండే …
Read More »ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
– పరీక్షలను సజావు నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పించండి – జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21న ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా …
Read More »సేవకు సమయం.. సమాజానికి సహాయం
– 54 రోజుల్లో వేలాది మందికి సేవలు… యువత సేవా స్పూర్తికి నిదర్శనం – యూత్ టైం బ్యాంకు వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని, 54 రోజుల్లో వేలాది మందికి సేవలు అందించిన యువత సేవా స్పూర్తికి విశేష ప్రశంసలు లభిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా …
Read More »సాంకేతిక సృజనకు కేరాఫ్.. ప్రాజెక్ట్ ఎక్స్పో
– విద్యార్థులను అభినందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థుల సృజనాత్మక, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో “ప్రాజెక్ట్ ఎక్స్పో” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీస్ తదితర ఆధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన పలు వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా …
Read More »టెక్ట్రిక్స్ ఎక్స్పో.. స్టార్టప్లకు సువర్ణావకాశం..
– యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయత్నం – స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేలా ప్రదర్శన – ఒకే వేదికపై సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలెన్నో – ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను చేరుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “టెక్ట్రిక్స్ 2026” స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశంగా నిలుస్తోందని.. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో …
Read More »
Prajavartha Online Telugu News