Breaking News

Daily Archives: May 13, 2026

పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

-యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి -స్వదేశీ పర్యాటకం – వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత -రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన -ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు -వైద్య రంగంలో అద్భుత అవకాశాలు-యువత అందిపుచ్చుకోవాలి -బైసర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా …

Read More »

సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్

-గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీపై దృష్టి -మ్యూల్ అకౌంట్ హంటర్ ఏఐ లాంటి టూల్స్ వినియోగం -ఆధార్ సహా బయోమెట్రిక్స్ ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు -సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలి -సైబర్ నేరాల్లో తక్షణ స్పందన- నియంత్రణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు …

Read More »

సామర్ధ్యం పెంపుతోనే పటిష్ట ఆర్ధిక వ్యవస్థ

-ప్రతీ నెలా గణాంకాల సేకరణ-పక్కాగా అంచనాలు -మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు -ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి …

Read More »

20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం

-“మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” మన లక్ష్యం -23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు కల్పించే 800 ప్రాజెక్టులతో ఒప్పందాలు -మూడు నెలల్లో 100 కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ పని చేయాలి -ఎన్ఎస్ఈ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల …

Read More »

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా

-ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య -నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు -విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక -ఉప ముఖ్యమంత్రి చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే …

Read More »

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

-త్వరలో ప్రత్యేక SME IPO స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు -మే 25న రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల ప్రారంభం -ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ విధానంతో పారిశ్రామికాభివృద్ధి -రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. …

Read More »

ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. గురువారం (14-05-26) రాష్ట్రంలో గరిష్ఠంగా 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. …

Read More »

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. పంటల కనీస మద్దతు ధరలు పెంపు

– రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం – కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల …

Read More »

రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత.. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో కీలక నిర్ణయం

– రైతుల కష్టాలపై వ్యాపారం చేయొద్దు : ఫీడ్ కంపెనీలకు మంత్రి గట్టి హెచ్చరిక – ఏకపక్ష ధరల పెంపు అంగీకరించం – రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక …

Read More »

సెర్ప్‌లో సంస్క‌ర‌ణ‌ల‌పై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌

– మ‌హిళ పారిశ్రామిక‌వేత్త‌ల ప్రోత్సాహానికి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేసే క్ర‌మంలో ఎప్ప‌టిక‌ప్పుడు వారికి కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో పాటు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధ‌వారం మంత్రి విజ‌య‌వాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో సెర్ప్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు అంశాల‌పై …

Read More »