Breaking News

Daily Archives: May 13, 2026

అగ్నిమాపక చర్యలు పాటించనందుకు బబ్బురి గ్రౌండ్స్ లో గ్యాస్ సిలిండర్ సీజ్ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక చర్యలు పాటించనందుకు బబ్బురి గ్రౌండ్స్ లో గల గ్యాస్ సిలిండర్ ను సీజ్ చేశారు విఎంసి ఫైర్ సిబ్బంది. బుధవారం సాయంత్రం బబ్బురి గ్రౌండ్స్, భవానిపురం నందు విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి సిబ్బంది తో ఆకస్మికంగా తనఖి నిర్వహించారు. ఈ పర్యటనలో కామన్ కిచెన్ ఉన్నపటికీ అమ్యూజ్మెంట్స్ వద్ద, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండే ప్రదేశాలలో వంట చేస్తున్నడం గమనించి, అవి అగ్ని ప్రమాదానికి దారి తీసే …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

-సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని అమ్మితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 15 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, వ్యాపారస్తులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్మితే వారి ట్రైన్ …

Read More »

నా నగరం – నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి

-స్వచ్ఛ్ విజయవాడ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా నగరం నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ నుండి భగత్ సింగ్ రోడ్ వరకు కాలినడకన పారిశుధ్య నిర్వహణపై …

Read More »

పుల్లేటికట్ట డ్రైన్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పులేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, జియాన్ బైబిల్ రోడ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, గుణదల, ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయి లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుల్లేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అందులో ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కు చెందిన తలకోల భారతి జీర్ణాశయ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు అత్యవసర వైద్యం కోసం 4,00,000/- రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించడంతో ఆమెకు అవసరం అయిన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ ను బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, …

Read More »

జనవాణి కార్యక్రమంలో డా. పసుపులేటి హరిప్రసాద్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల …

Read More »

‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూరపాటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపకులకు, జాతీయ, రాష్ట్ర అధ్యక్షులకు, అధినాయకులకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలకి ధన్యవాదాలు తెలిపారు. ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు …

Read More »