-పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్ -2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం -ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు… రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని… వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై …
Read More »Daily Archives: May 14, 2026
సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయని పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్ తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి టిజీ భరత్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆకర్షణలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.పెట్టుబడుల రాకలో దేశంలో 25 శాతం కు పైగా మన రాష్ట్రానికి వస్తున్నాయని, ఇది హర్షనీయమైన విషయమన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నిరంతరం పనిచేస్తుందన్నారు. …
Read More »నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
-సీఎం మార్గనిర్దేశం లో పొదుపుచర్యలకు శ్రీకారం -ప్రజా ప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు మోడల్ గా నిలవాలి. -ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనర్జీ పొదుపులో భాగంగా నేటి నుండే చర్యలు -ఈవీ వాహనల వినియోగం, సోలార్ పవర్ ఎనర్జీపై అవగాహన పెంచుకోవాలి -అవసరమైన విభాగాల్లో వర్క్ ఫ్రం హోం పై చర్యలపై సమాలోచన -బంగారం కొనుగోళ్లుపై స్వీయ నియంత్రణ పాటించాలి -దేశీయ టూరిజంకు పెద్దపీట వేయాలి. -యుద్ధ పరిస్థితుల ప్రభావం తగ్గేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకుందాం.. -విదేశీమారక నిల్వలు తరిగిపోకుండా కాపాడుకుందాం. -కొలుసు …
Read More »పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 43.3 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం(15-05-26) రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు …
Read More »దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు
-రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన -డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ -శుక్రవారం రక్షణ మంత్రితో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై రాయలసీమ …
Read More »క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1386 వ (49వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. పరిశ్రమలు & వాణిజ్య శాఖ… 1. పరిశ్రమలు & వాణిజ్యం: ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక …
Read More »దివ్యాంగుల జాతీయ స్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఏపీ ఘనత.. విజేతలను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్
-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి టీం -ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు జరిగిన దివ్యాంగుల సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టు -ఆంధ్రప్రదేశ్ పురుషులు మరియు మహిళల జట్లను సత్కరించి, అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఫిబ్రవరి 25 నుండి 28వ తేదీ వరకు …
Read More »కిడ్నీ, లివర్, హార్ట్ బాధితులకు 895 కొత్త పెన్షన్లు
– ప్రతి నెలా రు. 86 లక్షల అదనపు భారం – పేదలు ఇబ్బంది పడకూడదనే సీఎం నిర్ణయం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద తీవ్రమైన కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటోన్న బాధితులు, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 895 కొత్త పెన్షన్లు మంజూరైనట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి …
Read More »ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అంతర్జాతీయ గౌరవం.. ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఎంపిక
-మంత్రి కందుల దుర్గేష్కు ప్రతిష్ఠాత్మక ‘మెట్రో ఎక్స్పెడిషన్ – GTM టూరిజం అవార్డు 2026’ ఆహ్వానం -జూన్ 4న తిరువనంతపురంలో అవార్డు ప్రదానోత్సవం..ఫలించిన మంత్రి కందుల దుర్గేష్ కృషి..పర్యాటక రంగంలో సత్ఫలితాలిస్తోన్న వినూత్న సంస్కరణలు, విప్లవాత్మక మార్పలు -సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో పర్యాటక శాఖకు విస్తృత ప్రచారం కల్పించామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -22 నెలల కాలంలో పర్యాటక రంగంలో మంత్రి కందుల దుర్గేష్ దార్శనికతకు దక్కిన గుర్తింపు..సరికొత్త ప్రచార శైలి, సృజనాత్మక ఆలోచనలతో జాతీయ …
Read More »రాయలసీమ ఇకపై రక్షణ సీమ
-సీమకు భారీగా డిఫెన్స్ ప్రాజెక్టులు -రూ.15,803 వేల కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన -డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ -శుక్రవారం రక్షణ మంత్రితో భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయల సీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టీకల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో …
Read More »
Prajavartha Online Telugu News