Breaking News

Daily Archives: May 15, 2026

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

-ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఆమ్కా ప్రాజెక్టు ముందడుగు -36 రోజుల్లో జెట్ స్పీడ్ లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు -ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం -త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ -కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు -ఏపీ అంటే అడ్వాన్స్డ్‌ప్రదేశ్ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబు పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు సహా వివిధ డిఫెన్సు యూనిట్లతో …

Read More »

పోలవరం నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంది… నిర్వాసితులపై అభిమానం ఉంది

-నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా -23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం -పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం -చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే మా సమస్యల పరిష్కారంపై నమ్మకం వచ్చింది: పోలవరం నిర్వాసితులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తుశుద్ధి ఉందని… పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. …

Read More »

పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ

-ఏపీలోని మొక్కజొన్న రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం -కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో ఫోన్ లో మాట్లాడిన సీఎం -చమురు దిగుమతుల భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై సీఎం చంద్రబాబు సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమం పై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో ముఖ్యమంత్రి ఇవాళ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని …

Read More »

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సమీక్షలో ప్రశంసలు -పొదుపు చర్యల్లో భాగంగా అధికారులతో సీఎం వర్చువల్ సమీక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతేడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతీ నెలా 3వ శనివారం నిర్వహిస్తోన్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం …

Read More »

రెండు రోజుల పాటు హైబ్రిడ్ పద్దతిలో మహానాడు

-పార్టీ కేంద్ర కార్యాలయంలో భౌతికంగా… జిల్లాల్లో వర్చువల్ గా మహానాడు -దేశ ప్రస్తుత పరిస్థితులు… ప్రధాని సూచనలతో మహానాడు నిర్వహణలో కీలక నిర్ణయం -కోవిడ్ సమయంలో 2 సార్లు వర్చువల్ గా మహానాడు నిర్వహించిన టీడీపీ -ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రీడ్ పద్దతిలో 2026 మహానాడు -సీఎం చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సులో హైబ్రిడ్ పద్దతికే మొగ్గు చూపిన లీడర్లు -మహానాడు నిర్వహణకు క్లస్టర్ల వారీ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎంతో …

Read More »

జనసేన లక్ష్యదళ్, నిర్వాహక్ దళ, పరిపాలక్ దళ్ లు సమర్థంగా పార్టీని నడిపిస్తాయి

-సంస్థాగత నిర్మాణంతో జనసేనకు కొత్త బలగం -కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగేందుకు జనసేన వేదిక – అన్ని విభాగాలకు, నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలు -తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు -జనసేన ఏడు సిద్ధాంతాల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి -కూటమి పొత్తులో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం తగ్గించను -స్థానిక సంస్థల ఎన్నికలకు బలంగా ముందుకు వెళ్దాం -ప్రధాన మంత్రి మోదీ  చెప్పే పొదుపు చర్యలు పాటిద్దాం -జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …

Read More »

రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.00 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామ్రపల్లి చేరుకుంటారు. అనంతరం సీఎం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ‘స్వర్ణాంధ్ర …

Read More »

పోలవరం నిర్వాసితులకు నాలుగో విడతగా 307 కోట్లు పంపిణీ

-నాడు, నేడు నిర్వాసితులకు అండగా ఉంది చంద్రబాబే. -2027 లో మోధీ చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. -మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నాలుగో విడతగారూ. 307 కోట్లు నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ నిధులను శుక్రవారం నిర్వాసితులకు అందజేసారు. ఈ వివరాలను రామానాయుడు …

Read More »

కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారింది

-మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ….కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారింది. రాష్ట్రంలో యువతకు ఓవైపు పెట్టుబడులు, పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. మరో వైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. …

Read More »

పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎక్సైజ్ విధానం

-ఎక్సైజ్ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం -ప్రజల ఆరోగ్యానికీ పెద్దపీట… పెరిగిన ఆదాయం -మద్యం నాణ్యతపై ల్యాబుల్లో పెద్ద ఎత్తున పరీక్షలు -ట్రాక్ అండ్ ట్రేస్, ఎక్సైజ్ సురక్ష యాప్‌లతో పారదర్శకత -అవినీతికి తావు లేకుండా కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల కేటాయింపు -ఎన్నికల హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు -23 నెలల పాలనలో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు -ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనపై పూర్తి ఫోకస్ పెట్టి గాడిలో పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండేళ్ల …

Read More »