Breaking News

Daily Archives: May 15, 2026

50 ఏళ్ల భోజ‌రాజ‌పురం ర‌హ‌దారి క‌ల నెర‌వేర్చిన మంత్రి కొండ‌ప‌ల్లి

– రాజకీయాలకు అతీతంగా భోజరాజపురం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించిన మంత్రి – ఐదు దశాబ్దాలగా తమ గ్రామానికి రహదారి లేదంటూ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు – రహదారిని నిర్మించిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని శపథం చేసిన మంత్రి కొండపల్లి – శపథం మేరకు హామీని నెరవేర్చి నేడు రోడ్డును ప్రారంభించిన మంత్రి – దశాబ్దాల కళను నెరవేర్చిన మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం పలికిన భోజరాజపురం గ్రామస్తులు విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో భోజ‌రాజ‌పురం గ్రామ‌స్తుల …

Read More »

మోదీ, చంద్రబాబు ల పిలుపుతో నో వెహికల్ డే

-విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుండి సిఎం క్యాంప్ కార్యాలయం -10 కి. మీ సైకిల్ పై ప్రయాణం -పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి నిమ్మల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నో వెహికల్ డే సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. మండుటెండలో దాదాపు 10 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. …

Read More »

మొదటి ఏడాది లోనే ఓ అండ్ ఎం పనులకు 708 కోట్లు

-మూడో విడత లో 397 కోట్ల తో పనులు -జూన్ మొదటి వారం లోగా కాలువల తవ్వకం పనులు పూర్తి చేయాలి -మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో కాలువల వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన చెందారు. నిర్వహణ పనులు నీటికి వదిలేసారని ఆయన ధ్వజమెత్తారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం వీడియో …

Read More »

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 19 జిల్లాల పరిధిలోని 72 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన …

Read More »

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ …

Read More »

కాటన్ ఆశయాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి.

-లైడార్ సర్వే ఆధారంగా డెల్టా ప్రక్షాళనకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. -ఈఏడాది కాలువల్లో పూడికతీత పనుల కోసం 397 కోట్లు కేటాయింపు. -సర్.ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకల్లో – మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాటన్ మహాశయుని ఆశయాలతో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం విజయవాడ జలవనరుల మంత్రి క్యాంపు కార్యాలయంలో సర్.ఆర్దర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆంగ్లేయుడైనా కాటన్ ముందు …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

గ్లోబల్ సవాళ్ల మధ్య కూడా 2026 ఏప్రిల్‌లో భారత ఎగుమతులు స్థిరత్వాన్ని కొనసాగించాయి

-ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా భారత ఎగుమతి రంగం యొక్క స్థిరత్వం మరియు పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ, 2026 ఏప్రిల్‌లో భారత వస్తు ఎగుమతులు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 ఏప్రిల్‌లో USD 38.28 బిలియన్‌గా ఉన్న భారత వస్తు ఎగుమతులు, 2026 ఏప్రిల్‌లో USD 43.56 బిలియన్‌కు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు USD 65.38 బిలియన్ నుండి USD 71.94 బిలియన్‌కు గణనీయంగా …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 55 వ డివిజన్ కు చెందిన కాస హేమ హాన్విక అనే చిన్నారి కి అనారోగ్య సమస్య వచ్చింది . మెరుగైన వైద్యం 5,65,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు టెలిపారు.. చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. చిన్నారికి తక్షణమే వైద్యం అందించేలా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో చిన్నారి కుటుంబ సభ్యులకు …

Read More »