Breaking News

Daily Archives: May 15, 2026

తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు తీపి కబురు

-గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందన.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా గాజులమండ్యం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ, ఆధునీకరణ అంశంపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం తాను …

Read More »

బాపులపాడు మండలంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన

-కొయ్యూరు గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్ల ప్రారంభం -బాపులపాడు జెడ్.పి హైస్కూల్ వద్ద రూ.28 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డు ప్రారంభం -వచ్చే రెండు నెలల్లో కొయ్యూరులో కొత్త రోడ్డు పనులకు రూ.75 లక్షలు కేటాయిస్తామని హామీ -సాయంత్రం 6 గంటల తర్వాత మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : ఎమ్మెల్యే హెచ్చరిక -గత పాలకుల అక్రమ తవ్వకాల వల్ల 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం -బాపులపాడులో ‘ప్రజా దర్బార్’.. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన …

Read More »

జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జపాన్ దేశం లో ఉద్యోగాల కొరకు శ్రీ సిటీ , తిరుపతి జిల్లా నందు అర్హత కలిగిన యువతి యువకులకు ట్రైనింగ్ మరియు జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును . 1: జపాన్ దేశం నందు మ్యానుఫ్యాక్చరింగ్ ,క్యారేజ్ గివింగ్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ (Manufacturing /Caregiving/ Construction/Hospitality/Automobile) సంబంధిత సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జపాన్ దేశంలోని ఉద్యోగ …

Read More »

సత్యవేడు మండలం లో చేపట్టిన భూ సేకరణకు గ్రామస్తులు సహకరించాలి

-భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది -జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమ ఏర్పాటుకు సత్యవేడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు గ్రామస్తులు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు పేర్కొన్నారు. శుక్రవారం సత్యవేడు మండలంలో సత్యవేడు తహశీల్దార్ కార్యాలయంలో ఇరుగళం, కోళ్లడం గ్రామస్థులతో భూ సేకరణకు సంబంధించి భూమి రేటు పై సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేంద్రరెడ్డితో కలసి జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తుల సౌకర్యం తిరుచానూరు రోడ్డు విస్తరణ పనుల నిర్మాణం కొరకు మాస్టర్ ప్లాన్

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తుల సౌకర్యం కొరకు రాక పోకలు సజావుగా ఉండేలా ట్రాఫిక్ సమస్య తీర్చుట కొరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుచానూరు రోడ్డు విస్తరణ, పార్కింగ్ కు సంబంధించిన పనుల పై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సి వి ఎస్ ఓ మురళి కృష్ణ తో కలిసి తుడా, టిటిడి వారు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను పవర్ …

Read More »

శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవరాలి కేశకండన కార్యక్రమం అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ద్వారా సామాన్య భక్తుడిలా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని మంత్రికి అందజేశారు. …

Read More »

మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పని చేయాలి… : మంత్రి కొల్లు రవీంద్ర

-నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి నగర అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మచిలీపట్నం నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా …

Read More »

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి కొల్లు రవీంద్ర

-నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల టీడీపి కార్యాలయంలో మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన …

Read More »

నగరంలో గోవధ జరగకుండా పటిష్టమైన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న జరగనున్నబక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు నగరంలో గోవధ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు టీంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అనధికార జంతు వధ నిషేదమని, బక్రీద్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడం, త్రాగునీరు, షామియానా ఏర్పాటు చేయాలన్నారు. …

Read More »

ప్రధాన రహదారులు, జన్క్షన్లు అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులను, జంక్షన్లు, డివైడర్లు అభివృద్ధి చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో నగరంలోని ప్రధాన రహదారులు, జన్క్షన్లు అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా కాకాని రోడ్డు వై జంక్షన్ వరకు రోడ్డు అభివృద్ధికి, గ్రీనరి అభివృద్ధికి ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు తయారు …

Read More »