-“క్యాచ్ ది రైన్–2026″లో ప్రజలంతా భాగస్వాములు కావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటిని ప్రతి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శాఖాధిపతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో …
Read More »
Prajavartha Online Telugu News