Breaking News

Daily Archives: July 21, 2026

వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట

-రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం -కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ (SMAM) పథకం అమలు పై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్న. -లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ సమాధానo న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ ఉప-మిషన్ (SMAM)యాంత్రీకరణం పథకం అమలు పై కేంద్ర …

Read More »

బాధిత కుటుంబాలకు ఎల్ ఓ సీ లు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్. ఓ. సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ , ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు దుర్భేశసుల మీరావలి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బాయన హేరంబ కుమార్, బీజేపీ కుమ్మరిపాలేం మండల అధ్యక్షులు వెలమూరి అయ్యప్ప, టీడీపీ నాయకురాలు బుధాల నంద …

Read More »

అనారోగ్య బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 46 వ డివిజన్, సిండికేట్ బ్యాంక్ కాలనీ లో నివాసముంటున్న గూడెల శ్రీనివాసరావు(40) కు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. గూడెల శ్రీనివాసరావుకి టీ బీ సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తనకి సాయం అందించాలని ఎన్డీయే కార్యాలయాన్ని సంప్రదించగా ఎమ్మెల్యే ఆదేశాలతో కూటమి నేతలు అవ్వారు శ్రీనివాసరావు, పోతిన భేసు కంటేశ్వరుడు , శివకుమార్ పట్నాయక్,దేవిన హరి ప్రసాద్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ సోలంకి రాజు, టీడీపీ 42 వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పత్సవ మల్లికార్జునరావు , బీజేపీ డివిజన్ ఇన్చార్జ్ బెన్నా భక్తుల సోమేశ్వరరావు,కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత …

Read More »

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు

-విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఏపీసీసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్, విజయవాడలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న …

Read More »

మీ బలాన్ని గుర్తించండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి – గోనుగుంట్ల కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్, పీఎం శ్రీ, సహిత విద్య విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలు రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, క్రీడాస్ఫూర్తిని అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన …

Read More »

జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలి

-జీజీహెచ్‌లో లోపాలను వారంలోపు సరిదిద్దుకోవాలిబయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్, శానిటేషన్ లో నెలకొన్న లోపాలను వారం రోజుల్లోపు సవరించుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి పట్టాభిరామ్ …

Read More »

చెత్త రహిత కార్పోరేషన్‌గా అనంతపురం నగరాన్ని తీర్చిదిద్దుతాం

-త్వరలో రూ.17.50 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్ లో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను వీరిద్దరూ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అనంతపురం నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న …

Read More »

కమర్షియల్ వ్యర్ధాల సేకరణపై ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో సెట్ కాన్ఫరెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కమర్షియల్ వ్యర్ధాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను రద్దు చేసినందున, ఆయా సంస్థల నుండి జిఎంసి ప్రజారోగ్య విభాగ కార్మికులు వ్యర్ధాలను సేకరణ చేయడంతోపాటు ఎవరికీ ఎటువంటి చార్జీలు చెల్లించవద్దని అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం నగరంలో కమర్షియల్ వ్యర్ధాల సేకరణపై ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాల సేకరణ ఏజన్సీల …

Read More »

నగరంలో రోడ్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్ కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని, ఏపీజిబిసి ప్రతినిధులు గుంటూరు నగరానికి తగిన ప్రతిపాదనలను త్వరగా సిద్దం చేసి అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నగరంలోని కెవిపీ కాలనీ మెయిన్ రోడ్, చిలకలూరిపేట రోడ్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, ఏటుకూరు రోడ్, నందివెలుగు రోడ్, పొన్నూరు రోడ్, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ (ఏపీజిబిసి) అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్, …

Read More »