-ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యన్ జి ఓ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యన్ జి ఓ అసోసియేషన్ ఆధ్వర్యం లో పే రివిజన్ కమిషన్ నియామకం, రెండు డి ఏ లు విడుదల మరియు ఒక సరెండర్ లీవ్ మంజూరు సాధించిన మన రాష్ట్ర జే ఏ సి చైర్మెన్ మరియు రాష్ట్ర ఏపి యన్ జి జి ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏ విద్యాసాగర్ కి మరియు పే రివిజన్ కమిషన్ నియామకం, రెండు …
Read More »Daily Archives: September 8, 2026
రైజ్ వేదికపై రైజింగ్ ఏఐ స్టార్ మహిళలు…
– శిక్షణ పూర్తిచేసుకున్న ఏఐ 4 అష్యూర్ తొలి బ్యాచ్ – 31 మందిలో కొందరికి ఫుల్టైమ్ ఉద్యోగ అవకాశాలు – మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ ఉపాధి – సత్తా చాటిన మన స్వయం సహాయక సంఘాల మహిళలు – సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – ఆరెంజ్ ఎకానమీలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగిఉన్న కళాత్మక …
Read More »హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలు పాటించకుంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు : నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజారోగ్య దృష్ట్యా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిశుభ్రత, నాణ్యత పాటిస్తూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలోని వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారుల్లోని …
Read More »ఆలయాల భద్రతలో కూటమి ప్రభుత్వం విఫలం
-ముక్త్యాల చెన్నకేశవ స్వామి ఆలయంలో దొంగతనం తీవ్ర దురదృష్టకరం -దేవుడి సొత్తుకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? -రాష్ట్రంలో వరుస ఆలయ చోరీలపై దేవాదాయ, పోలీస్ శాఖలు సమీక్షించాలి -వైయస్ జగన్ ప్రభుత్వంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాలకు కట్టుదిట్టమైన భద్రత -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దేవాలయాలకు, దేవుడి ఆస్తులకు, అమ్మవార్ల మంగళసూత్రాలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో …
Read More »విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ వన్ టౌన్ లోని గాంధీజి నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సుని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTR ఈగల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా భవాని మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం కేవలం మీ భవిష్యత్తు ను మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తును కుడా ప్రమాదం లోకి …
Read More »తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ కి డా. పసుపులేటి హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి నగర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు, నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారిద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో …
Read More »రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి…
-రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై కేంద్రంలోని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రరత్న భవన్ నుంచి ధర్నా చౌక్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో …
Read More »ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులుగా ఎం.ఎస్. బేగ్
-ఉద్యోగుల హర్షద్వానాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులుగా కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ నియమితులైన సందర్భంగా, కృష్ణా జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, డిజిటల్ టెక్నాలజీని గ్రంథాలయాలకు అనుసంధానం చేయడం, గ్రంథాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం …
Read More »పిల్లలకు సురక్షితమైన, డ్రగ్స్ రహిత పాఠశాలలే లక్ష్యం
-ముగిసిన రాష్ట్ర స్థాయి నశాముక్త్ విద్యాలయ స్పెల్ -1 వర్క్ షాప్ -సెప్టెంబర్ 9, 10 తేదీల్లో స్పెల్ -2 వర్క్ షాప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం, నశాముక్త్ భారత్ అభియాన్ 2026–2029 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి మాస్టర్ కోచ్లకు రాష్ట్ర స్థాయి నివాస శిక్షణ కార్యక్రమం మొదటి స్పెల్ హాయ్ ల్యాండ్ , చినకాకానిలో ముగిసింది. రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, ప్రతి విద్యార్థికి డ్రగ్స్ నివారణ, అవగాహన, …
Read More »మోదీ పాలనకు అంతిమ ఘడియలు
-ట్రంప్ దురహంకార చర్యలతో ప్రత్యక్ష నరకంలో క్యూబా ప్రజలు -అప్పుల్లో జగన్ను మించిన చంద్రబాబు -డిసెంబర్లో ‘జైల్ భరో’ -మీట్ ద ప్రెస్లో సీపీఐ రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దురహంకార చర్యలు, ఆంక్షల కారణంగా క్యూబా ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, క్యూబా ప్రజలు లొంగకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అన్నారు. క్యూబా రాజధాని హవానాలో ఇటీవల జరిగిన 24వ …
Read More »
Prajavartha Online Telugu News