-ఎంపీ లాడ్స్ ద్వారా రూ.15కోట్ల నిధుల కేటాయింపు -ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంపీ లాడ్స్ (మెంబెర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం ) ద్వారా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 18వ లోక్సభ కాలానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం రూ.15 కోట్లు కేటాయించగా, అందులో రూ.5,83,54,032 విలువైన పనులకు సిఫార్సులు చేయబడ్డాయి. …
Read More »Daily Archives: September 8, 2026
శ్రీ సిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గణనాధుడికి ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి వేడుకల్లో భాగంగా భవానీపురం , బాల భాస్కర్ నగర్ లో శ్రీ సిద్ధి వినాయక సేవా సమితి మరియు 41 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సంతోష్ యువసేన ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్టించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ గణనాథుడి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శాప్ డైరెక్టర్ సురాభక్తుల సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 56 వ డివిజన్, రాజ రాజేశ్వరి పేటకు చెందిన షేక్ …
Read More »మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్ ” ఉచిత ఆరోగ్య శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు , కుటుంబ బాధ్యతల నడుమ మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని అధిగమించడానికి వారిలో హెల్త్ అవేర్నెస్ పెంచడానికి “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. మంగళవారం చిట్టినగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వరుసగా ఐదో మంగళవారం గర్భిణీల కోసం మరియు అంగన్వాడి …
Read More »సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన BJP జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం MLA సుజనా చౌదరి కార్యాలయంలో BJP NTR జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే కొద్ది రోజుల్లో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, కేంద్రంలో నూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే వచ్చే అభివృద్ధిని ప్రజలకు వివరించాలని …
Read More »ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పాలన
-విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం -ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి విద్య, వైద్య రంగాల బలోపేతంగా లక్ష్యంగా పశ్చిమ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని ఏపీ నూర్ భాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. “సుజనా ఫౌండేషన్” క్రిస్ప్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “విజయ దీపం” రెండేళ్ల వేడుకలు మరియు టీచర్స్ డే వేడుకలు చిట్టినగర్ లో మంగళవారం …
Read More »ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో వీలైనన్ని ఆప్షన్లు ఇచ్చుకోవాలి !
-తక్కువ కళాశాలలతో పరిమితం అయితే.. అవకాశాలు తగ్గొచ్చు -ఉత్తుత్తి ప్రచారాన్ని నమ్మొద్దు -మలివిడత కౌన్సెలింగ్ 11 నుంచి ప్రారంభం! -15 నుంచి తరగతుల నిర్వహణ. -విశ్వవిద్యాలయం ఉపకులపతి డా . పి చంద్రశేఖర్ రిజిస్ట్రార్ డా . సాయి సుధీర్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలు ఆప్షన్ లుగా నమోదు చేసుకోవాలని డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సూచించింది. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే.. …
Read More »మండపాల్లో విద్యుత్ భద్రతే ప్రధానం!
-గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా -500 వాట్లకు రూ.1,000.. 1,000 వాట్లకు రూ.2,250 -ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు. భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. మండపాల్లో విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ …
Read More »స్వచ్ఛ గ్రామాలతోనే స్వర్ణాంధ్ర సాధ్యం
– ప్లాస్టిక్కు దూరంగా.. పరిశుభ్రతకు చేరువగా ముందడుగు వేయాలి – పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం – స్వచ్ఛతా ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణంతోనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని.. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించి భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. …
Read More »శత శాతం అక్షరాస్యతే ధ్యేయం
-‘అక్షరాంధ్ర’ కార్యక్రమంతో NTR జిల్లాను శతశాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుతాం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను శతశాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ, సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ కె.బి.ఎన్. కళాశాలలో 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా …
Read More »
Prajavartha Online Telugu News