విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని విద్యాధరపురంలో శుక్రవారం వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి పుష్ప గుచ్చాన్ని అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్.
Prajavartha Online Telugu News