-జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి -కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతించే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ -కలెక్టర్ ద్వారా 144 సిఆర్ పిసి సెక్షన్,ఎస్పి ద్వారా 30 పోలిసు యాక్ట్ పై ఉత్తర్వులు జారీ -ఈవిఎమ్ ,పోస్టల్ బ్యాలెట్, ఈటిపిబిఎస్ ఓట్లు లెక్కింపు అనుగుణంగా చర్యలు -ఈవిఎమ్ ఓట్ల కోసం పిసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్ , ఏసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్, -ఈటిపీబిఎస్ కోసం …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత , ఎస్పి పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే.దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్ , …
Read More »సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించి, తగిన జాగ్రత్తలు తెలియ చేశారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈ వి ఎమ్ …
Read More »సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో చివరి అంకానికి చేరుకున్నాం
-ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సూక్ష్మ స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం -సమయపాలన పాటించడంలో ఖచ్చితత్వం ఉండాలి – కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 4 వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం లో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించినా విధులు నిర్వహించే క్రమంలో నిబద్దత, క్రమశిక్షణ కలిగి ఉండాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు. మంగళవారం కలక్టరేట్ లో కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత …
Read More »ఉచిత వేసవి శిక్షణా శిబిరానికి అనూహ్య స్పందన
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం నందు మే 15 వ తేదీ నుండీ జూన్ 7 వ తేదీ వరకూ 24 రోజులపాటు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణా శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులు పైన ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు వేసవి సెలవులలో ఎండలలో తిరగకుండా, మొబైల్ జోలికి వెళ్లకుండా పుస్తక పఠనం అలవాటు చేయడం కధలు వివిధ ప్రముఖుల జీవితచరిత్రలు …
Read More »ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి
–నగరంలో స్వీప్ కార్యకలాపాల ద్వారా ఓటర్ల లో చైతన్యం -సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం శనివారం రాత్రి స్ధానిక కోటగుమ్మం నుంచి పుష్కర్ ఘాట్ వరకూ కాండిల్ ర్యాలీ ని నిర్వహించినట్లు సర్వ శిక్ష అభియాన్ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఖచ్చితంగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే …
Read More »ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇప్పటికీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ లని ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు పంపడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ ను నోడల్ అధికారి కే ఆర్ కృష్ణ నాయక్ తో కలిసి పరిశీలించిన, సూచనలు చెయ్యడం జరిగింది. …
Read More »జిల్లాలో చురుగ్గా ఓటరు సమాచారం స్లిప్ పంపిణీ
-ఇప్పటి వరకు జిల్లాలో 6 లక్షల 210వేల ఓటర్ల సమాచార స్లిప్స్ పంపిణీ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లీప్ పంపిణీ కోసం 1577 మంది బి ఎల్ వో ల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు …
Read More »ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం రాజమండ్రీ రూరల్ అసెంబ్లి నియోజక వర్గ ఈ వి ఎమ్ ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాధవీలత వివరాలు …
Read More »జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం తెలిపారు శుక్రవారం న్యూ ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ, వ్యయ, పోలిస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి,ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్ల పై …
Read More »
Prajavartha Online Telugu News