రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనులను మే ఒకటవ తేదీ నుంచి మరింత పెంచడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాకి సంబంధించి ఈ ఏడాది 30 లక్షలు పని దినాలు లక్ష్యం …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
తూర్పు గోదావరి జిల్లాలో ఐదవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు -7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మంగళవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో …
Read More »స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్
-92 సంవత్సరాలు పైబడిన ఓటరు ఓటు హక్కు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వివరించిన కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించు కోవడానికి 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఆసక్తి కనపరచడం శుభ సూచకం అని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ పేర్కొన్నారు . ఆదివారం సాయంత్రం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శన కలెక్టర్ మాధవీలత తో కలిసి తిలకించారు. ఈ సందర్బంగా నీనా నిగమ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో …
Read More »ఎన్నికల వ్యయం పై ప్రత్యేక దృష్టి సారించండి
– సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యవహరించాలి – వీడియో రికార్డింగ్, రికార్డుల నిర్వహణ పై వాకబు – మీడియా మోనటరింగ్, ఎన్ కోర్, సి విజిల్, ఎమ్ సి సి విభాగాల పరిశీలన – స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్ – చెక్ పోస్ట్ లో వద్ద పటిష్టమైన నిఘా పెట్టాలి – ఎన్నికల కమిషన్ కు కళ్లు , చెవులు, నోరుగా ఎన్నికల సిబ్బంది పై గురుతరమైన బాధ్యత ఉంది. -రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు …
Read More »జిల్లాలో ఒక పార్లమెంటు , 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల స్వీకరణ కలెక్టర్ డి ఈ వో కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు సేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కో అభ్యర్ధి …
Read More »పంట ఉత్పాదకతను పెంపొందించడానికి రైతుల కృషి స్పూర్తి దాయకం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమీకృత పంట నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకతను పెంపొందించడానికి రైతుల కృషి స్పూర్తి దాయకం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందించారు బుధవారము రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో ప్రకృతి వ్యవసాయ రంగం లో ప్రయోగం చేసి, గుర్తింపు పొందిన రైతులు కలెక్టర్ ను కలిసి వారు చేసిన ప్రయోజిత సాగు వివరాలు తెలియ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభించడం ద్వారా …
Read More »తప్పుడు రికార్డులను సమర్పించిన ఎడల అటువంటి వారిపై కఠిన చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో మినహాయింపులు పై విషయంలో తప్పుడు రికార్డులను సమర్పించిన ఎడల అటువంటి వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చెయ్యాడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత హెచ్చరించడం జరిగింది. బుధవారము వివిధ కారణాల రీత్యా ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యత నుంచి మినహాయింపులు కోరుతూ పలువురు ఉద్యోగులు కలక్టరేట్ లో దరఖాస్తులను సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లడుతూ, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిర్వహించే ప్రక్రియని …
Read More »ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో అఫిడవిట్ దాఖలు సక్రమంగా దాఖలు పర్చాలి
-ఎన్నికల ప్రచారం, సమావేశాల్లో బాలలను ఉపయోగించరాదు – నామినేషన్ల ఉదయం 11 నుంచి మ.3 వరకు స్వీకరణ ఉంటుంది -ఓటు హక్కు కోసం పెండింగు ఫారాలు పూర్తి స్థాయిలో పరిష్కారము చెయ్యడం జరుగుతుంది – పి వో, ఏ పి వో లకి ఏప్రిల్ 15 న తొలి శిక్షణ కార్యక్రమం – కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నామినేషన్ల ప్రక్రియ లో నామినేషన్ల పత్రాలు, అఫిడవిట్ దాఖలు చెసే విధానంలో అభ్యర్ధులు అత్యంత జాగ్రత్తగా …
Read More »నామినేషన్లు దాఖలు విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది
– ఎన్నికల విధుల్లో సిబ్బంది ద్వారా ఫారం 12 స్వీకరణ – రూరల్ నియోజక వర్గ ఆర్వో కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు -ఏప్రియల్ 22 వ తేదీ వరకు స్వీకరణ – జేసి రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టర్ ఏన్.తేజ్ భరత్ జేసి ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికలు-2024 …
Read More »అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చెక్ పోస్టులు వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కడియం మండలం పొట్టి లంక చెక్ పోస్ట్ ను ఎస్పి పి. జగదీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం లో చెక్ పోస్టులు వద్ద విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జవాబుదారీ …
Read More »
Prajavartha Online Telugu News