తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కుష్ఠు వ్యాధి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా కుష్ఠు వ్యాధి రోగుల గుర్తింపు అవగాహన కార్యక్రమం అనగా లెప్రసీ కేసెస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమం (LCDC) తిరుపతి జిల్లాలో ఈ నెల డిసెంబర్ 27వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 12 వరకు మొత్తం 17 రోజులు నిర్వహించబడుతుందని జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారిని శ్రీమతి డాక్టర్ సి అరుణ సులోచన దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు …
Read More »Tag Archives: tirupathi
బాలికల సంరక్షణ కేంద్రమునకు ప్రగతి సంస్థ ద్వారా కంప్యూటర్ మరియు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన కేసలి.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి సరోజినీ దేవి లో బాలికల కోసము ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న సంరక్షణ కేంద్రమునకు స్థానిక ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్ మరియు నిత్యవసర వస్తువులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్ పర్సన్ అప్పారావు మాట్లాడుతూ తిరుపతి ప్రగతి సంస్థ ద్వారా అమెరికా లో నివసిస్తున్న ఉదయశ్రీ కుమార్తె హోగిత పుట్టినరాజు ను పురస్కరించుకొని తిరుపతి …
Read More »వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి : జిల్లా వినియోగ దారుల కమీషన్ అధ్యక్షులు
-ప్రతి ఒక్క వినియోగదారుడు హక్కులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది : జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులు, బాధ్యత గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి వుండాలి అని జిల్లా వినియోగదారుల కమీషన్ ప్రెసిడెంట్ పార్థసారథి తెలిపారు. శుక్రవారం స్థానిక తిరుచానూరు లోని జె పి హైస్కూల్ నందు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవం – 2023 అవగాహన కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల కమీషన్ …
Read More »జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశము
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా “జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశ ము” ను 21.12.23 వ తేదీన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా వ్యవసాయ అధికారి S.ప్రసాద రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన డిసెంబరు మాసంలో 106.9 మి.మీ గాను 409.1 మి.మీ వర్షపాతం నమోదైనందున (+282.7% ఎక్కువ) వరి, వేరుశనగ, మినుము పంటలు దాదాపు 28000 ఎకరాలలో దెబ్బ తిన్నాయని, …
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా …
Read More »జాగ్రత్తగా ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందించాలి
-యువ ఓటర్ల నమోదు పై దృష్టి పెట్టాలి : పోలా భాస్కర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024 లో భాగంగా ఓటరు జాబితాను అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని, జాబితా రూపొందించడంలో చిన్న పొరపాటు కూడా జరగరాదని కమిషనర్ కళాశాల విద్య మరియు జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ ఆదేశించారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024 లో భాగంగా వివిధ అంశాలపై …
Read More »జీసస్ క్రీస్తు కరుణామయుడు వారి జీవితం ఆదర్శనీయం
-జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు: ఇంచార్జ్ జెసి పెంచల కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జీసస్ క్రీస్తు కరుణామయుడు, వారి జీవితం ఆదర్శనీయం అని, జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తిరుపతి జిల్లా ఇంఛార్జి జెసి పెంచల కిషోర్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు క్రిస్మస్ వేడుకలు హై టీ కార్యక్రమం ఆం.ప్ర రాష్ట్ర …
Read More »కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ద్విచక్ర వాహనాలను కలెక్టరేట్ కు అందచేసిన హీరో మోటర్ కంపెనీ : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యతగా హీరో మోటర్ కంపెనీ వారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నకు హీరో కంపెనీకి చెందిన 10 ద్విచక్ర గ్లామర్ వాహనాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని దీని వలన రెవెన్యూ సిబ్బంది ప్రోటోకాల్ విధులు నిర్వహించుటకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టర్ బంగ్లా నందు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా హీరో మోటర్ కంపెనీ వారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నకు హీరో …
Read More »జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద 14 మంది విద్యార్థులకు రూ.1,46,68,708/- జమ
-జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం క్రింద నలుగరు విద్యార్థులకు రూ.4 లక్షలు జమ -జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించే దిశలో జగనన్న విదేశీ విద్యా దీవెన అమలులో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది టాప్ QS విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను, సివిల్ …
Read More »పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జిల్లాలో 691 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంద్ర పండుగ వాతవరణంలో నిర్వహించనున్నామని అందుకుతగ్గ ఏర్పాట్లు పూర్తియ్యాయని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వివరించారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నిజిల్లాల కలెక్టర్లతో , ఎస్ పి లతో సచివాలయ స్థాయి వరకు తెలిసేలా సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ …
Read More »
Prajavartha Online Telugu News