-ఉద్యోగాలతో పాటు విద్యారంగంలో కూడా రూ. 8 లక్షలు వార్షికాదాయ పరిమితి వర్తింపు… -సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం… -వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వేషన్ సౌకర్యం లేని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి వర్తిస్తుందన్నారు. గురువారం విజయవాడ లోని ఆర్లాండ్ బి భవన …
Read More »Tag Archives: vijayawada
రాయనపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన జెసి (రెవెన్యూ) డా.కె. మాధవిలత…
-10 రోజుల్లో ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఈ సందర్భంగా ఇ-క్రాప్ బుకింగ్, కోవిడ్ ఫీవర్ సర్వే తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల పోస్టర్లను లబ్ధిదారుల జాబితాలను ఆమె పరిశీలించారు. వైఎస్ఆర్ బీమా, కాపు నేస్తం వంటి పథకాలకు సంబంధించి సోషల్ …
Read More »గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమంగా అభివృద్ధి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నాం అని,గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమ అభివృద్ధి కె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 8 వ డివిజిన్ లో పర్యటించిన ఆయన ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లలిత జేవెలరీ పక్కన గల శ్యామ్ ప్రసాద్ వీధికి మంజూరు …
Read More »విజయవాడపై చంద్రబాబుది సవతి ప్రేమ…
-జగనన్న హయంలో ప్రజల వద్దకు పాలన -దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిపక్షాలు ప్రచారం కోసమే..ఆస్తిపన్నుపై వివాదం చేస్తున్నాయి అని, పేద ప్రజలకు ఇబ్బంది లేని పన్ను విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిమరియు అధికారులతో కలిసి 42వ డివిజనులో ఆర్.టి.సి.వర్క్ షాపు రోడ్డు, టెలిఫోన్ కాలనీ రోడ్డు, రైతు బజారు రోడ్డు, మసీదు రోడ్డు, …
Read More »నిర్వీర్యమైన తెలుగు అకాడమీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నాం… : మంత్రి ఆదిమూలపు సురేష్
-తెలుగుభాషా ఔన్నత్యాన్ని కాపాడుతూ సంస్కృతానికి గుర్తింపుకే తెలుగు సంస్కృత అకాడమీగా మార్పు … -న్యాయపోరాటం ద్వారా సుమారు రూ. 200 కోట్ల అకాడమీ ఆస్థులను కాపాడాం… -తెలుగు భాషను అకాడమీని నిర్వీర్యం చేస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుభాషా ప్రాచుర్యానికి సంస్కరణలు పరిశోధనలు శిక్షణా తరగతులు ద్వారా పరిధిని పెంచుటతోపాటు అన్ని భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగు సంస్కృత భాషా అకాడమీని నెలకొల్పామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తెలుగు …
Read More »ఏపీ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఎగుమతిపై సమీక్ష…
-హెచ్ఈపీసీ అధికారులతో ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు గల అవకాశాలపై ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, అధికారులు బుధవారం చెన్నైలో కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (హెచ్ఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో …
Read More »గొడవర్రు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ సచివాలయాన్ని బుధవారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలను సచివాలయ సిబ్బంది అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు …
Read More »ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ఇళ్ల లేఅవుట్ ను బుధవారం విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయిప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడవర్రు గ్రామంలో 82.89 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 4820 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు అందించడం జరిగిందన్నారు. ఈమేరకు వారు గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసందర్భంగా ఇళ్ల నిర్మాణాల …
Read More »టిడ్కో ఇళ్ల లబ్దిదారుల లోన్ ఖాతాలను వెంటనే తెరవండి… : కలెక్టరు జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టిడ్కో క్రింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల లోన్ ఖాతాలను త్వరితగతిన ప్రారంభించేందుకు బ్యాంకర్లు పూర్తి సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బ్యాంకర్లు, మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ తహశీల్దార్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో లోన్ ఖాతాలు తెరవడం, బ్యాంకురుణం మంజూరు తదితర అంశాలపై కలెక్టరు జె. నివాస్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిడ్కో క్రింద 26 వేల 894 ఇళ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. …
Read More »మరో సింగ్ నగర్ నిర్మించుకుందాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కరీమున్నీసా, డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా తో కలిసి ఆయన పాల్గొన్నారు. నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పేదలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »
Prajavartha Online Telugu News