-ఇక పై జరిగే అన్ని నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లు… -ఏపిపియస్సీ సభ్యులు యస్. సలాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇక పై ఏపిపియస్ సి నిర్వహించే అన్ని నియామకాల్లో గ్రూప్-1 మినహా, ప్రిలిమ్స్ పరీక్షలు ఉండవని ఏపిపియస్ సి సభ్యులు యస్. సలాంబాబు చెప్పారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కూడా అమలు పరుస్తామన్నారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల శాఖ సముదాయంలో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. …
Read More »Tag Archives: vijayawada
కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే పర్యవేక్షణకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లు నియామకం…
-జెసి లోతోటి శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతీ మండలంలో కోవిడ్ టెస్ట్ నమూనా సేకరణ, ఫీవర్ సర్వే సాఫీగా జరిగేందుకు 26 మంది క్లస్టర్డ్ నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) లో తోటి శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత క్లస్టర్ నోడల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్ట్ నిర్వాహణ పై జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ 3వ దశను దృష్టిలో ఉంచుకుని …
Read More »కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది…
-గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఈబోర్డుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోగలం… -కృష్ణా, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టులు అన్నీ ఆపరేషన్ అండ్ మెయింటినెన్సకొరకు కెఆర్ యంబి, జిఆర్ యంబికు అప్పగిస్తారు… -ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులు 2021 అక్టోబరు 14 నుండి అమల్లోకి వస్తాయి. -జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల పరిధిని నోటి ఫై చేస్తూ జారీ చేసిన …
Read More »గుణదల ఆర్ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నహాలు…
-గుణదల ఆ ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు -అడ్డంకులను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో గుణదల ఆడ్లీబి నిర్మాణ పనులకు ప్రాముఖ్యతను ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శుక్రవారం గుణదలలోని ఆర్ఓబి నిర్మాణ విషయంపై కార్నల్ నగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ స్థలాన్ని, ఏలూరు రోడ్డలోని …
Read More »రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కుందవారి కండ్రికలోని రైతుభరోసా కేంద్రం నందు వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత …
Read More »10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఈబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. 33వ డివిజన్ శివాజీకేఫ్ సెంటర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేకర్ల …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికే సచివాలయాలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి రహిత పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 24వ డివిజన్ లోని 91, 92 వార్డు సచివాలయాలను స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయాల్లో సిబ్బంది హాజరుతో పాటు సచివాలయ దస్ర్తాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ …
Read More »కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నాయకుల తీరు సిగ్గుచేటు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో నగర అభివృద్ధి గురించి చర్చించడానికి గురువారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు సభ్య సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. డివిజన్ పర్యటన లలో భాగంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఆవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, ప్రభుత్వ పాలన మీద ప్రజల …
Read More »సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలోని వార్డ సచివాలయాలను శుక్రవారం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సూర్యరావుపేట శ్రీ కర్ణాటి రామ్ మోహన్ రావు మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ అవరణలోగల 91, 92, 93, బ్రహనందరెడ్డి షాపింగ్ కాంపెక్స్ నందు గల 34, 35 సచివాలయాలను మరియు మారుతి నగర్లో 29, 30, 31 సచివాలయలను కమిషనర్ తనిఖీ చేసి, కార్యదర్శుల హజరు పట్టి, వారి జాబ్ చార్టులను, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్టీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »గుజరాత్లోని పలు కీలక రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో రైల్వేకి చెందిన పలు కీలకమైన జాతీయ ప్రాజెక్టులను 16 జులై 2021 తేదీన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆయన ఇదే కార్యక్రమంలో గుజరాత్ సైన్స్ సిటీలో అక్వాటిక్స్, రోబోటిక్స్ గ్యాలరీ మరియు నేచర్ పార్కును కూడా ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టులలో పునరాభివృద్ధి పరిచిన గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్, మహేసన`వార్ధ లైన్ గేజ్ మార్పిడి మరియు విద్యుదీకరణ మరియు సురేంద్రనగర్`పిపావావ్ సెక్షన్ నూతన విద్యుదీకరణ …
Read More »
Prajavartha Online Telugu News