Breaking News

Andhra Pradesh

సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాధుర్‌కు ఏపీ ఛాంబర్స్ అభినందనలు

-ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) జోన్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధుర్‌కు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) అభినందనలు తెలిపింది. ఈ కొత్త జోన్ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కొత్త శకానికి నాంది పలుకుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సందీప్ మాధుర్‌కు సమర్పించిన ఒక వినతిపత్రంలో, జూన్ 1, 2026 నుండి …

Read More »

చేసేపనిలో బహుముఖ ప్రజ్ఞాశాలి

-సర్వీసు రూల్స్ పై అపార అనుభవం ఆయన సొంతం -సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించిన పి. కిరణ్ కుమార్ శాఖకు ఒక ఆదర్శమని డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి. కిరణ్ కుమార్ పదవీ విరమణ …

Read More »

దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ధ్యేయంగా స‌ర్‌..

– ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా కీల‌కం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం.. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడ‌టం స‌ర్ ప్ర‌క్రియ ప్రాథ‌మిక ఉద్దేశం – క్షేత్ర‌స్థాయిలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూప‌ర్‌వైజ‌ర్ల పాత్ర ముఖ్యం – స‌ర్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లందించాలి – ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) కార్య‌ద‌ర్శులు సంతోష్ కుమార్ దూబే, న‌వీన్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ …

Read More »

జూన్ 2న డాక్టర్ డా.ఎన్.టీ.ఆర్ హెల్త్ యూనివర్సిటీ 29, 30వ కాన్వకేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ 29, 30 వ వార్షిక కాన్వకేషన్ ను జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్య ప్రసంగం చేయడంతో …

Read More »

సాంఘిక సంక్షేమ, గురుకులాల ప్రతిభావంతులకు ఘన సన్మానం

-297 మందికి పురస్కారాలు ప్రదానం -విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు -అన్ని హాస్టల్స్ లో జూన్ కల్లా మంచినీటి ఆర్వో ప్లాంట్ల నిర్మాణ – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ విధ్యార్ధులను విద్యా పరంగా ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకే గతంలో ఎన్నడూలేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని …

Read More »

ప‌లుగు పార‌పట్టి.. జ‌ల‌ధార‌ను నిల‌బెట్టి..

– ఉపాధి హామీ శ్రామికుల‌తో చేయిక‌లిపిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – జిల్లాలో విజ‌య‌వంతంగా జ‌ల‌ధార కార్య‌క్ర‌మం – 445 చెరువుల అభివృద్ధికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ – రూ. 87 కోట్ల ఉపాధి నిధుల అనుసంధానంతో 1,300 ప‌నులు – భూగ‌ర్భ జ‌లాల వృద్ధిపై ప్ర‌త్యేకంగా దృష్టి – మండ‌ల‌, గ్రామ స్థాయి క‌మిటీల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, ఆర్థిక అభివృద్ధికి టీమ్ ఎన్‌టీఆర్ చొర‌వ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం లూనా సెంటర్, సింగ్ నగర్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని …

Read More »

ఎన్‌టీఆర్ కీర్తిప్ర‌తిష్ట‌లు అజ‌రామ‌రం..

– ఆయ‌న స్ఫూర్తి ప‌థంలో జిల్లా అభివృద్ధికి కృషిచేద్దాం – పేద‌ల అభ్య‌న్న‌తికి స‌మ‌ష్టిగా సేవ‌లందిద్దాం – స్వ‌ర్ణాంధ్ర, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌కు ముంద‌డుగు వేద్దాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్ర‌జ‌ల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) కీర్తిప్రతిష్టలు అజరామరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్యక్రమంలో …

Read More »

ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక‌వాడ‌ల అభివృద్ధి

– జాయింట్ వెంచ‌ర్‌గా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు – ఔత్సాహిక భూయ‌జ‌మానుల‌కు గొప్ప అవ‌కాశం – ఈ చొర‌వలో భాగ‌స్వాముల‌య్యేందుకు ముందుకు రావాలి – జిల్లాల క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంద‌ని.. పెట్టుబ‌డుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను ప్రోత్స‌హిస్తూ అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని.. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక వాడ‌ల అభివృద్ధికి చొర‌వ‌చూపుతున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. …

Read More »

దేశ ప్రగతికి జనగణన గణాంకాలే పునాది

-జిల్లాలో పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియ -క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్) కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళికా రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న …

Read More »