Breaking News

Andhra Pradesh

5068.67 లక్షలు 204 మండల సమాఖ్యలకు మంజూరు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి Community Investment Fund (CIF) కింద రూ. 5068.67 లక్షలు 204 మండల సమాఖ్యలకు మంజూరు చేయబడినాయి. ఈ నిధులు గ్రామీణ మహిళా సంఘాలు, మండల సమాఖ్య లు(MS) మరియు కమ్యూనిటీ ఆధారిత సంస్థల ద్వారా సభ్యుల జీవనోపాధి అభివృద్ధి, ఆదాయ వృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడనున్నాయి. మంజూరైన CIF నిధులను సామాజిక న్యాయం, పారదర్శకత, మరియు లక్ష్య సాధన సూత్రాల ఆధారంగా వినియోగించాలని …

Read More »

20 నెలల్లో వెలిగొండ టన్నెల్స్ లో 5.2 కి.మీ లైనింగ్ పనులు చేశాం.

-టిబిఎం మెషిన్ తొలగించే పనులు చేపట్టాం. -5నెలల్లో ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం. -సీజన్ మొదలయ్యేనాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపుతాం. -ఆగష్టులో చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభిస్తారు. -పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలుంటాయి. -వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్-2 లో క్లిష్టమైన 5.2 కి.మీ …

Read More »

అమరావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ 114 సంస్థ‌ల‌కు భూములు కేటాయింపు

-రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదు -అమ‌రావ‌తి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నాం -అమరావతిలో భూముల కోసం ముంబైకి చెందిన కొంతమంది సినీ పరిశ్రమ వాళ్లు వచ్చారు -భూములు కేటాయించాలంటే ఫైనాన్సియల్ షీట్,బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాం -సచివాల‌యంలో మీడియాతో మంత్రి నారాయ‌ణ‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 114 సంస్థ‌ల‌కు భూములు కేటాయించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు..వీటిలో చాలా సంస్థ‌లు త‌మ నిర్మాణాల‌ను ప్రారంభించాయ‌ని చెప్పారు..రాజ‌ధానిలో భూముల కేటాయింపున‌కు సంబంధించిన మంత్ర వ‌ర్గ ఉప‌సంఘం ఆన్ …

Read More »

వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం (30-05-2026) 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో: https://apsdma.ap.gov.in/files/2de1ba6d0098cccd12f140972c9376de.pdf మే 30 శనివారం …

Read More »

అడిష‌నల్ డైరెక్ట‌ర్ పి.కిర‌ణ్ కుమార్‌కు ఘ‌న వీడ్కోలు

– సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు – స‌మాచార శాఖ‌కు విశిష్ట సేవ‌లు అందించిన అధికారి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ డైరెక్ట‌రేట్‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ (ఏడీ)గా విధులు నిర్వర్తించి ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న పి.కిర‌ణ్ కుమార్‌ను సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున మేనేజ‌ర్ ఎం.భాస్క‌ర్ నారాయ‌ణ, సిబ్బంది శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పి.కిర‌ణ్ కుమార్ …

Read More »

డీఎమ్ఈ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ఎ. విష్ణు వర్ధన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య విద్యా శాఖ నూతన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా డా. ఎ. విష్ణు వర్ధన్ శుక్రవారం అధికారికంగా పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగంణంలో గల డీఎమ్ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ. విష్ణు వర్ధన్ ఎం.డి (అనస్థీషియాలజీ) పూర్తి చేసి వైద్య విద్యా రంగంలో విశేష అనుభవం సంపాదించారు. ప్రస్తుతం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధి, వైద్య సేవల మెరుగుదల కోసం అనేక విధాలుగా కృషి …

Read More »

దేశంలోనే మొట్ట మొదటి డెక్స్‌పాడ్స్ పరికరం వినియోగంపై మంత్రితో చర్చ

-క్రీడా రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం -క్రీడాకారుల అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అవసరం…మంత్రి -స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన డెక్స్‌పాడ్స్ పరికరాన్ని ఆవిష్కరించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న బాట్‌ఫోర్జ్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్రీడాకారుల కోసం అభివృద్ధి చేసిన డెక్స్‌పాడ్స్ పరికరాన్ని రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సచివాలయంలోనీ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ సేల్స్ ఆఫీసర్ శీలం శ్రీహర్ష మాట్లాడుతూ, రియాక్షన్ …

Read More »

ఆరోగ్య శాఖలో హెచ్ఆర్ పాలసీని 30 ఏళ్లకోకసారి పునస్సమీక్షించాలి!

-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ -ఏపీలో జీరో వెకెన్సీ ద్వారా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం! -డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు -విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యశాలలో హెచ్ఆర్ పాలసీపై సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరుల వినియోగ విధానం (పాలసీ) అమలును కనీసం 30 ఏళ్లకోకసారి పునస్సమీక్షించి, ఆనాటి అవసరాలకు తగ్గట్లు మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి …

Read More »

ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం చొరవ

– బహిరంగ మార్కెట్ ధరలపై నిరంతర సమీక్షకు ఆదేశాలు – ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయం – ప్రాధాన్య వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు – ధరల స్థిరీకరణ స‌మావేశంలో మంత్రులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మ‌నోహ‌ర్, ప‌య్యావుల కేశ‌వ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ధరల …

Read More »

జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు గిరిరాజు సింగ్ కృష్ణాజిల్లా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అటు నుంచి నేరుగా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఉన్న స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ …

Read More »