-క్లబ్ సభ్యులతో ఆత్మీయ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ బిజీ లైఫ్ లో సంప్రదాయాలతో పాటు ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న పన్ టైమ్ రిక్రియేషన్ సెంటర్ లో అన్ని క్రీడా సదుపాయాలు వుండే విధంగా మరింతగా అభివృద్ది చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఫన్ టైమ్ క్లబ్ లో క్లబ్ సభ్యులు బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. పన్ టైమ్ క్లబ్ …
Read More »Monthly Archives: September 2024
ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకి హెల్మెట్ లు పంపిణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత జిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” ఫై ఆర్ట్స్ కాలేజ్ విద్యార్ధులుకి విజ్ఞాన మరియు అవగాహనా సదస్సు నిర్వహించారు. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, రాజమహేంద్రవరం వారి సహకారం తో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే విద్యార్ధులు కి హెల్మెట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష జూలై -2024 (A.P TET JULY 2024) పేపర్-1 మరియు పేపర్ -2 ది.03.10.2024 నుంచి ది.21.10.2024 వరకూ సెషన్ -1 ఉ.9.30నుంచి మ.12.00 మరియు సెషన్ -2 మ.2.30ని నుండి సా.5.00 గంటల వరకు రాజివ్ గాంధీ గ్రూప్ అప్ ఎడ్యుకేషన్ ఇన్ డిగ్రీ, లూధర్ గిరి, రాజమహేంద్రవరం, ION డిజిటల్ జోన్ IDZ …
Read More »పిహెచ్సీ, సి హెచ్సిలు డెలివరీ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయ్యాలి
-ఇమ్మునైజేషన్ లక్ష్యం సాధించని ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలి -ఇంటింటి సందర్శన సమయంలో హై రిస్క్ గర్భిణీలను గుర్తించాలి -హై రిస్క్ కేసుల విషయంలో ఏ ఎన్ ఎం – ఆషా వర్కర్లు గుర్తించిన వాటిని వైద్యులు వ్యక్తిగతంగా సందర్శించాలి -డెలివరీ కి వారం ముందే సంబంధిత ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించాలి -సమ్మె కారణంగా అత్యవసర కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హై రిస్క్ గర్భిణుల గుర్తింపు, ఇమ్యూన్సైజేషన్ లక్ష్యాలను …
Read More »జిల్లా పంచాయితీరాజ్ జిల్లా పరిపాలనాధికారి డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పంచాయితీరాజ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ను హర్యానా గవర్నర్ చేతుల మీదుగా సెప్టెంబరు 19 న గురువారం హైదరాబాద్ లోని గవర్నర్ క్యాంపు కార్యాలయంలో అందుకున్నారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను ఆయన అందుకున్నారు. గవర్నర్ క్యాంప్ కార్యాలయం, హైదరాబాద్ లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్యాధికుడు, నిత్యాభ్యాసి …
Read More »ఊపిరితిత్తుల సంరక్షణ మన అందరి బాధ్యత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవ సందర్భంగా వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నాలుగవ క్రాస్, ఆరవ రోడ్డు వద్ద వైద్యసిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ అధికారి డాక్టర్ ఆర్. స్వర్ణలత మాట్లాడుతూ అపోలో టైర్స్ పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి ఆటోనగర్ కార్మికులకు వైద్య సేవలను అందిస్తుందని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 15 నుండి 30 వ తారీకు వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, లక్షణాలున్న వారికి కళ్ళె పరీక్షలను నిర్వహిస్తున్నామని …
Read More »ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలి…
కృత్తివెన్ను, చిన గొల్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆక్వా రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో సాయి హర్షిత్ ఆక్వా టెక్ కంపెనీ సందర్శించి రొయ్య, పండుచేప విత్తనం తయారీ పరిశీలించారు. లార్వా దశ నుంచి పోస్ట్ లార్వా తదితర దశల్లో సీడ్ పెరుగుదల, తయారీకి వినియోగించే ఫీడ్, మందులు తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ …
Read More »విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ లో అగ్రస్థానంలో నిలుపుదాం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో బుధవారం సాయంత్రం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ రూప మిశ్రా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులతో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్వచ్ఛతాహి సేవ లో భాగంగా నగర పాలక సంస్థలు చేయవలసిన కార్యక్రమాలు తీసుకోవాల్సిన చర్యలు …
Read More »విద్యార్థులకు రెడ్యూస్ రియూస్ రీసైకిల్ విజ్ఞాన కేంద్రం ద్వారా అవగాహన
-స్వచ్ఛత హి సేవలో రెడ్యూస్ రియూస్ రీసైకిల్ పై విస్తృతమైన కార్యక్రమాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలైన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా, రెడ్యూస్ రీసైకిల్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు విజయవాడ నగర పాలక సంస్థ. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు RRR విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి వ్యర్థ పదార్థాల …
Read More »ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం..పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు
-ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు -బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు -పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు -రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ -వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ -రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక -విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ -ఉన్నత విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »
Prajavartha Online Telugu News