-స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు -మెడికల్ క్యాంపుల నిర్వహణలో ప్రధమ స్దానం -స్వచ్ఛంధ బాగస్వామ్యంలో ద్వితీయ స్దానం మన సొంతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోతుందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మానేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈనెల 17వ తేదీన పక్షం రోజుల కార్యక్రమంగా దేశ వ్యాప్తంగా దీనిని ఘనంగా ప్రారంభించగా, రాష్ట్రంలో స్వచ్చత పట్టణాలు, గ్రామలే ధ్యేయంగా చేపడుతున్న పనులు దేశంలోనే రాష్ట్రాన్ని ప్రధమ …
Read More »Monthly Archives: September 2024
వరద బాధితులపై బోండా ఉమా అనుచరుల దాడి హేయం
-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు -ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులపై ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుల దాడి హేయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారీ వర్షాలు, వరదలకు నగర ప్రజలు సర్వం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారని.. అటువంటి వారిపై దాడికి తెగబడటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయారని.. పశ్చిమ ప్రాంతంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు …
Read More »ప్రణాళిక బద్ధంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3నుంచి 12వరకు జరిగే అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ కె ఎస్ రామారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ రావు , పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాపక సిబ్బంది సంబంధిత అధికారుల తో బుదవారం తాడిగడప లోని తమ కార్యాలయంలో సమావేశం …
Read More »క్యాన్సర్ బాధిత చిన్నారికి వై ఎన్ ఆర్ చారిటీస్ ఆపన్న హస్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. మధురానగర్ లో నివాసముంటున్న చిన్నారి కీర్తన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. నిరుపేద కుటుంబం అయిన తమకి సాయం అందించాలని వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ ను చిన్నారి కుటుంబ సభ్యులు సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా …
Read More »ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం
-శాసనసభ్యులు సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” 5 వ రోజు కార్యక్రమం 54 వ డివిజన్ వించిపేటలో బుధవారం ప్రారంభించగా ఎమ్మెల్యే సుజనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ …
Read More »సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-ఎమ్మెల్యే సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోటి వారికి సాయపడాలనే మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం నిత్య అవసరాలను అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్, శ్రీ రామకృష్ణ సేవాశ్రమ సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమ సారధ్యంలో బుధవారం ఊర్మిళా నగర్ లోని హెచ్2ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా హాజరై బాధితులకు నిత్య అవసరాలను తమ …
Read More »జిల్లా అధికార యంత్రాంగం కృషి భేష్
-కలెక్టర్ బాగా పనిచేశారంటూ ముఖ్యమంత్రి ప్రశంస విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం పరంగా సేవలందించడంలోనూ.. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నష్ట గణన నిర్వహించడంలోనూ జిల్లా కలెక్టర్ సృజన అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బ్యాంకింగ్, బీమా సంస్థల ప్రతినిధులతో పాటు ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగమైన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »ఎం.ఎస్.ఎం.యు కార్పొరేషన్, ఇన్య్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% అడ్వాన్స్ పేమెంట్
-ఎంపి కేశినేని శివనాథ్ -కలెక్టర్ కార్యాలయం లో మీడియాకి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు కారణంగా నీట మునిగి నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఎం.ఎస్.ఎం.యు కార్పొరేషన్, ఇన్య్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% శాతం నగదు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు వరద బాధితులకు నష్టపరిహారం గా అందించే ఆర్థిక సాయం విడుదల చేసిన అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »రవాణా కమిషనర్ సిన్హాను కలిసిన ఎంపి కేశినేని శివనాథ్
-రవాణా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రవాణా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కమిషనర్ కార్యాలయంలో బుధవారం కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా కు రవాణా రంగంలోని సమస్యలు పరిష్కరించి లారీ ఓనర్స్ ను ఆదుకోవాల్సిందిగా కోరారు. అలాగే ముఖ్యమంత్రి నారా …
Read More »ఎన్యూమరేషన్ లో చిన్న షాపులు నమోదు కాలేదు..ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ను కోరిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్యూమరేషన్ లో ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, కమర్షియరల్ లైసెన్స్ లేని కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని చిన్న చిన్న కిరాణా షాపులు, బడ్డీ కొట్టులు నమోదు కాలేదని వారికి కూడా నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సి.ఎం చంద్రబాబు వరద బాధితులకు నష్టపరిహారంగా అందించే ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో వరద ముంపు ప్రాంతం లో …
Read More »
Prajavartha Online Telugu News