విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 39 వ డివిజన్ పరిధిలోని గుప్తా సెంటర్ ప్రాంతంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొయ్యాన అప్పారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నిరుపేద కార్యకర్త అయినటువంటి కొయ్యాన అప్పారావు దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించాడని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 39 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ …
Read More »Monthly Archives: September 2024
పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మర్ రివిజన్ -2025 లో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ జాగ్రత్తగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని విడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 పై ఈ ఆర్ ఓ లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో పోలింగ్ స్టేషన్ల …
Read More »జిల్లాలో పర్యటక మరియు ఆదిత్య రంగానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా పర్యాటక మరియు ఆతిథ్య రంగం ప్రమోషన్ నందు ఉత్తమ జిల్లాగా 2023-24 సంవత్సరానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఎంపిక కావడం ఎంతో సంతోష దాయకం -జిల్లాను పర్యాటక మరియు ఆతిథ్య రంగంలో అందరి సమన్వయంతో అభివృద్ధి చేద్దాం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను పర్యాటక మరియు ఆతిథ్య రంగంలో అన్ని విధాల అందరి సమన్వయంతో కలిసి కట్టుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి జిల్లా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 187 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలకు త్వరిత గతిన అర్థవంతంగా పరిష్కారం చూపాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారంకోసం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, …
Read More »జిల్లాకు ఉత్తమ అవార్డులకు ఎంపిక…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర స్థాయిలో టూరిజం రంగం నందు వివిధ విభాగాల్లో జిల్లాకు ఉత్తమ అవార్డులకు ఎంపిక కాబడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినం రోజున ఆతిథ్య రంగం, ఫ్రెండ్లీ టూరిస్ట్ రైల్వే స్టేషన్, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మాధవమాల కలంకారీ హ్యాండీ క్రాఫ్ట్స్ నందు అవార్డులు తీసుకున్న సంతోషకర నేపథ్యంలో కలెక్టర్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కమిటీ డా.ఎస్.వెంకటేశ్వర్ నేడు స్థానిక కలెక్టరేట్ …
Read More »ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మరియు సిబ్బందితో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ యోజన 6 వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుష్మాన్ పఖ్వాడా వేడుకలలో భాగంగా ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరంను Dr NTR వైద్య సేవ పథకం చే గుర్తించిన …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభంనకు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపం నందు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ తో పాటు కమిషన్ సభ్యులు …
Read More »అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లాకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాక
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 1 న రానున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 మంగళవారం మద్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి సా 4 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సా 4.50 …
Read More »అభ్యర్ధులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బి.కాం క్వాలిఫైడ్ అభ్యర్ధులు 20 మందికి గుంటూరు నగరపాలక సంస్థ వార్డ్ సచివాలయాల్లో సూపర్ న్యూమరీ పోస్ట్ ల్లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శులుగా అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందించామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో అభ్యర్ధులకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బి.కాం అర్హత కలిగి, వార్డ్ సచివాలయ కార్యదర్శుల …
Read More »స్వచ్చత హి సేవా ముగింపు కార్యక్రమాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 2న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మెగా మాస్ క్లీనింగ్, అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య కార్మికులకు సన్మానం, పిపిఈ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు నగరపాలక సంస్థ విభాగాధిపతులు, అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 న స్వచ్చతా హి సేవా …
Read More »
Prajavartha Online Telugu News