-సంఘటన పై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రుల బృందం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు గౌ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా …
Read More »Daily Archives: January 9, 2025
ఫైనల్స్ లో తమిళనాడు, కర్నాటక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి బి సిద్ధార్థ కళాశాల మైదానం లో జరుగుతున్న 68 వ స్కూల్ గేమ్స్ జాతీయ బాలికల వాలీ బాల్ పోటీల్లో తమిళనాడు,కర్నాటక జట్టు ఫైనల్స్ కు చేరుకున్నాయి .మొదటి.సెమీఫైనల్ పోటీలో తమిళనాడు హర్యానా పై 3-0 సెట్లతో వరుస విజయాలు సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది.25-14,25-12,25-16 స్కోర్ తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.తమిళనాడు జట్టులో సాధన, మౌనిహ,పవిత్ర లు అద్భుత మైన ఆల్ రౌండ్ ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయానికి కృషి చేశారు.సెట్టర్ నవనీత …
Read More »11వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం సద్వినియోగపరుచుకోవాలి
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య (ఒకేషనల్) అభ్యసిస్తున్న 11వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇంటర్న్ షిఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు పాఠశాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు …
Read More »తిరుపతి దుర్ఘటన బాధాకరం
-కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమని 49వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. ఎన్డీఏ కార్యాలయంలో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర ప్రమాదం జరిగిందన్నారు. పండుగ వేళ …
Read More »మంత్రులు గొట్టిపాటి, డోలా ఆధ్వర్యంలో భారీ చేరికలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా మార్కాపురం తెలుగుదేశం పార్టీలోకి భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేరారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 13 మంది కౌన్సిలర్లను టీడీపీ కండువా కప్పి మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కాపురం మార్కెటింగ్ యార్డ్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ లు మరో 2000 మందితో …
Read More »బందర్ రోడ్ లో పింక్ లేక్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా బందర్ రోడ్ లో పింక్ లేక్ స్కిన్ & హెయిర్ కాస్మెటిక్ క్లినిక్ ని తూర్పు నియోజకవర్గ ఎం.ఎల్.ఎ. గద్దెరామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ కాస్మొటిక్ క్లినిక్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఎక్విప్మెంట్ తో విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. చర్మ సౌందర్యాన్ని పొందడానికి ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్లినిక్ అభివృద్ధి పధంలో నడవాలని కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు …
Read More »నగరంలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కే నాగరాజు ఆధ్వరంలో సమావేశం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సైనిక వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి సి.ఎస్.ఆర్ ఎలిజిబుల్ కంపెనీ ద్వారా ఎక్స్ సర్వీస్ మెన్ బెటర్ మెంట్ లైఫ్ కొరకు వాళ్ళ డెవలప్మెంట్ కోర్సులు కోరుతున్నామని రాష్ట్రీయ సైనిక బోర్డులో మాజి సైనిక సంఘాల నుండి మెంబర్ …
Read More »అంబేద్కర్ రాజ్యాంగం… ఇతర దేశాలకూ ఆదర్శం
-ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది -ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ సంక్షేమ డైరీ ఆవిష్కరణ -విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీతో సమావేశం -ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకం అమలులోనూ వైసీపీ మోసం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతో క్రుషి చేసిన వ్యక్తి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, …
Read More »పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు స్ఫూర్తి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో సంక్రాంతి స్టెమ్ క్రీడల పోటీలు- 2025 కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళనారాయణరావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా హ్యారీ పోటర్ నవల రచయిత్రి తన జీవితంలో …
Read More »ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం వారు కుల సంఘ నాయకులు వడ్డెర ఓబన్న గారి 221 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలని వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల సంజీవయ్య రాయుడు అన్నారు ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంజీవ రాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్ల మహాసభ ఈనెల 11వ తేదీ విజయవాడ …
Read More »
Prajavartha Online Telugu News