Breaking News

Daily Archives: January 9, 2025

ఈనెల 10న గన్నవరం మరియు ఉయ్యూరు లో జాబ్ మేళా

-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.01.2025 శుక్రవరం ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీ లో గల NAC ట్రైనింగ్ సెంటర్ నందు మరియు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, వివిధ ప్రముఖ …

Read More »

పొరపాట్లకు తావు లేకుండా రీ సర్వే చేయాలి

-జనవరి 20 నుంచి రీ సర్వే ప్రారంభం -రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలో కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పొరపాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల భవనం ఆడిటోరియంలో గురువారం రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కార్యశాల నిర్వహించారు. ఉదయం బందరు …

Read More »

వక్ఫ్ బోర్డుకు 65,783 ఎకరాల ఆస్తి ఉంది

-వక్ఫ్ బోర్డు ఆస్తి 31,590 ఎకరాలు అన్యాక్రాంతం -నా శాయశక్తులా వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతా -వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఫిబ్రవరి 1 నుండి ఆన్ లైన్ లోనే నిర్వహణ -రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న 65,783 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.. వన్ టౌన్ గల రాష్ట్ర వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో …

Read More »

ప్రత్యేక కమిటీ సమావేశము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కౌన్సిల్ హాల్ లో క్రీడలు మరియు ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ, ఆర్థిక ఆడిట్ ప్రత్యేక కమిటీ, ప్రజా ఫిర్యాదుల ప్రత్యేక కమిటీ, మంచినీటి సరఫరా భూగర్భ మంచి నీటి పారుదల ప్రత్యేక కమిటీ, రోడ్లు డ్రైన్లు వంతెనలు భవనాల నిర్మాణ ప్రత్యేక కమిటీ, లైటింగ్ పార్కుల అభివృద్ధి ప్రత్యేక కమిటీ, మహిళాభ్యుదయ ప్రత్యేక కమిటీలలో సభ్యులు మరియు అధికారులు ఉదయం 10.30 గంటల నుండి ప్రత్యేక కమిటీల …

Read More »

అదనపు అంతస్తుల, కొత్త పనుల స్పెషల్ డ్రైవ్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం ఉదయం లబ్బీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి, జరుగుతున్న పన్నుల స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ విభాగం సిబ్బంది అనగా సచివాలయం అడ్వెన్స్ సెక్రటరీలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలో నూతనంగా నిర్మించిన భవనములకు అదనపు అంతస్తుల నిర్మాణం మరియు భవనము వాడుకములో మార్పులను గుర్తించి ఆ భవనముల ఇంటి పనులను క్రమబద్ధీకరించుట జరుగుచున్నదని. ప్రస్తుతం ప్రభుత్వ …

Read More »

ఎండాకాలంలో కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటి సరఫరాలో లోటు లేకుండా ప్రణాళికను సిద్ధం చేయండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండాకాలంలో త్రాగునీటి సరఫరా లో ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా త్రాగునీటిని సరఫరా చేసేటట్టు ప్రణాళికలను సిద్ధం చేస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా దుర్గా ఘాట్, గాంధీ మున్సిపల్ హై స్కూల్, బందర్ రోడ్, ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోవు ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సరఫరా లో …

Read More »