విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, ఆటోనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో కీ.శే. పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర చిత్ర పటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ వలీలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. …
Read More »Daily Archives: January 24, 2025
విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి
-విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల మూడవ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. విద్యా భారతి ఏపీ సెక్రటరీ జిగురు ప్రతాప్ సింహ శాస్త్రి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప్ సింహ శాస్త్రి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు సంస్కృతి, …
Read More »ఇకపై ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం
– 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ ప్రారంభించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు తెలిపారు. పటమట హైస్కూల్లో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ …
Read More »లారీ ఓనర్స్ హాలులో రోడ్డుభద్రతా కరపత్రాలు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరవై శాతం పైగా రహదారి ప్రమాదాలకు వాహనాల లోపాలు కారణం కాదని, మానవతప్పిదాల వల్లే మూడొంతుల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటించకపోవడం వల్లే గత ఏడాది రాష్ట్రంలో …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి
-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శుక్రవారం జనవరి 25 2024న తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల ఏర్పాట్లను, జనవరి 26, 2024న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం లోనూ గణతంత్ర …
Read More »
Prajavartha Online Telugu News