-స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు -ఫలితాన్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు -గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం -రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లోనూ నంబర్ వన్ స్థానం -సంస్కరణలతో వ్యవస్థల బలోపేతం -పారదర్శక విధానాలతో పల్లెల్లో అభివృద్ధి వెలుగులు -పల్లె ప్రగతే పంచాయతీరాజ్ దినోత్సవానికి అసలైన నిదర్శనం అంటున్న ప్రజలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి… స్వయం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి… పల్లెలు జాతీయ సమగ్రత, …
Read More »Daily Archives: April 23, 2026
పి పి పి విధానంలో కాకుండా 10 వైద్య కళాశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మించాలి…
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. రామాంజనేయులు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెడికల్ కళాశాలాలను ప్రయివేటు వ్యక్తులకు పి పి పి విధానం లో అప్పగించాలనే నిర్ణయాన్ని సిపిఐ తో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినప్పటికీ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక నెలలోనే మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పిపిపి విధానంలో చేపట్టాలని నిర్ణయం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు …
Read More »సీఎం చంద్రబాబు చొరవతోనే విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు
-కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 500 మందికి పైగా నియామకాలు -సీఎం సూచనల మేరకు విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాం -విద్యుత్ కొనుగోళ్లు పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్దిదారులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యుత్ శాఖలో …
Read More »అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరికీ మెండుగా అందాలి…
-ఎన్ సీ సి (8) ఎయిర్ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ యూనిట్ విజయవాడ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ సీ సి (8) ఎయిర్ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ యూనిట్ విజయవాడ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ సతీ సమేతంగా విజయవాడ లో కనకదుర్గా అమ్మ వారిని సందర్శించుకున్నారు. గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ తో పాటు ఎన్ సీ సి సిబ్బంది ఖాసిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »ఫ్లూయిడ్ ప్లాంటును పరిశీలించిన అధికారులు
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్( ఐ ఓ సి ) డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ప్లాంటును గురువారం సహాయ వ్యవసాయ సంచాలకులు తోటకూర శ్రీనివాస్రావు, తాడేపల్లి మండల తహసిల్దార్ సీతారామయ్య, మండల వ్యవసాయ అధికారి శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే యూరియా పరిశ్రమలకు తరలిపోకుండా ఈ తనిఖ లు చేపట్టారు. ఐఓసీఎల్ ప్లాంట్ యాజమాన్యం వారి నుండి వారికి సరఫరా అవుతున్న టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇన్వాయిస్ వివరాలను, సరఫరా …
Read More »పనులు వేగవంతం కావాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనుల ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరైన …
Read More »ఈ-కేవైసీ వేగవంతం చేసి పాస్ పుస్తకాల జారీకి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రీసర్వే పూర్తయిన రెండు గ్రామాల్లో పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సి.సి.ఎల్.ఏ గురువారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి …
Read More »కేంద్ర ప్రభుత్వ ఐకాప్స్ నిర్వహణకు సీబీసీ టెండరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రధాన పధకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతివృత్త ఆధార అంశాల మీద సమీకృత సమాచార మరియు ప్రచార కార్యక్రమం (ICOP) నిర్వహించడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) టెండర్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థల నుంచి కొటేషన్లను మే నెల 5వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్టు సీబీసీ విజయవాడ ప్రాంతీయ …
Read More »ఏపీ సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ (FAC)గా బాధ్యతలు స్వీకరించిన జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 23, 2026వ తేదీ గురువారం ఉదయం జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ అడిషనల్ కమిషనర్(ఫుల్ అడిషనల్ ఛార్జ్-FAC)గా బాధ్యతలు చేపట్టారు. CRDA ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్లోని ఛాంబర్లో ప్రవీణ్ చంద్ గారు బాధ్యతలు స్వీకరించారు. రాయపూడిలోని కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత APCRDA కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్ కి సిఆర్డీఏ కమిషనర్ …
Read More »APCRDA ఆధ్వర్యంలో SRM యూనివర్సిటీలో రాజధాని అమరావతి యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రివర్యులు డా.పొంగూరు నారాయణ గారి సౌజన్యంతో APCRDA సోషల్ డెవలప్మెంట్ అధికారులు, SRM యూనివర్సిటీ సహకారంతో అమరావతిలో ఉచితంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే పలు నైపుణ్యాలను ఉచితంగా అందించేందుకు APCRDA, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ కృషి …
Read More »
Prajavartha Online Telugu News