-మేడే సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, …
Read More »Monthly Archives: May 2026
ఆహార భద్రత నుంచి ప్రపంచ ఆహారంగానికి నాయకత్వం వరకు : ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పిఎల్ఐ పథకం సృష్టించిన విప్లవం
-భారత ఆహార రంగం – ఒక కీలక మలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం తన ఆర్థిక ప్రయాణంలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన దశలో ఉంది. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్న తరుణంలో, మన వృద్ధిని కేవలం ‘ఎంత ఉత్పత్తి చేసాం’ అనే దానికంటే, దానికి ‘ఎంత విలువను జోడించాం’ అనే దానితోనే కొలవాలి. ఈ మార్పు మన ఆహార ప్రాసెసింగ్ రంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధికంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు మరియు …
Read More »మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాం మత్స్యకార గ్రామంలో ఆయన పర్యటించారు. మత్స్య సాగరమాల పేరుతో కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను తాను గుర్తించానని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మచ్చ …
Read More »వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన వైసీపీ నేత దేవినేని అవినాష్
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, స్థానిక ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు,జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అత్యంత నష్టపోయింది రైతాంగమే. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. ఒకప్పుడు రైతాంగాన్ని “సుద్ద దండగ” అన్న మాటలను ఇప్పుడు కార్యరూపంలో చూపిస్తున్నారు. …
Read More »దోచుకోవడమే మీ నాలెడ్జ్…ప్రజా సేవే నా నాలెడ్జ్
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత -టీటీడీ లెటర్లు అమ్ముకోవడం… -గన్ చూపి దోచుకోవడం… అప్పులు ఎగ్గొట్టడం… ఇదీ మీ నాలెడ్జ్ -సంస్కారంతో రాజకీయాలు చేస్తున్నాం -సంయమనంతో ఉన్నామని నోరు జారితే ఖబడ్దార్ : మంత్ర సవిత హెచ్చరిక -రొద్దంలో రూ.4 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లు ప్రారంభం రొద్దం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : నాకు టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాళ్లిళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ నాకు లేదు… …
Read More »ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలోని నలుగురు ఉద్యోగుల సస్పెండ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. మంగళగిరిలోని ఆహార భద్రత శాఖ (ఇన్స్టిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రధాన కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్స్ జి అఖిల్, సంగీతరావు, జె. సుజాత సస్పెండ్ కు గురైన వారిలో ఉన్నారు. అనధికారికంగా సెలవుపై వెళ్లడం, విశ్రాంత ఉద్యోగికి ఆర్ధిక ప్రయోజనాల చెల్లింపుల విష యంలో తగిన విధంగా స్పందించకపోవడం వంటి కారణాలతో సుజాతను, విధుల …
Read More »ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.501 కోట్లు చెల్లింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆసుపత్రుల …
Read More »ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం
-కార్మికుల కృషి సేవ రంగ బలానికి ఆధారం -ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -కార్మికుల శ్రమకు గౌరవం ఇస్తేనే భవిష్యత్తులోనూ నిబద్ధతతో సేవలు సాగుతాయి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటిలోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ …
Read More »కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదు
-దేశంలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను 13 పైసలు ట్రూ డౌన్ చేశాం -వైసీపీ పెంచిన ఛార్జీలపై వాళ్లే ధర్నాలు, అసెంబ్లీలో ప్రశ్నలు -కూటమిపై దుష్ప్రచారాలను నేతలే తిప్పి కొట్టాలి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు …
Read More »పర్యాటక ప్రాంతాలలో షోరూమ్లు ఏర్పాటు చేయడం ద్వారా కళాకారులకు మార్కెట్ పెరిగే అవకాశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ రోజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణి నాయుడు, బోర్డు మెంబర్ కొత్తపల్లి శివప్రసాద్ స్వామి …
Read More »
Prajavartha Online Telugu News