-సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత …
Read More »Tag Archives: chennai
చెన్నైలో ఘనంగా “కేబీ సేన” ప్రారంభోత్సవం
-కాపు, బలిజల ఐక్యతకు పిలుపు చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : కాపు, బలిజ సామాజిక వర్గాల ఐక్యత మరియు సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా “కేబీ సేన” (కాపు-బలిజ సేన) ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం చెన్నైలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత ఎ.ఎం. రత్నం, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర …
Read More »కేంద్ర బడ్జెట్ 2026-27కు FIEO దక్షిణ ప్రాంతం స్వాగతం
-ఉపాధి, MSMEs, తయారీ రంగం మరియు టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కీలక ఎగుమతి రంగాలకు ఊతం చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) దక్షిణ ప్రాంత రీజినల్ చైర్మన్ గోపాలకృష్ణన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉపాధి సృష్టి, MSMEs బలోపేతం, అలాగే టెక్స్టైల్స్, అగ్రి & ప్రాసెస్డ్ ఫుడ్, లెదర్ వంటి కార్మికాధారిత ఎగుమతి రంగాల వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దూరదృష్టి గల కార్యాచరణ పథకంగా ప్రశంసించారు. అమెరికా …
Read More »విష్ణు కార్స్ కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
-టాప్ టాక్స్ పేయర్ మరియు అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్త విభాగాల్లో సి.జి.ఎస్.టి. పురస్కారాలు -రెండు విభాగాల్లో ఉత్తమంగా నిలిచిన విష్ణు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : లక్షలాది కస్టమర్ల ఆదరణతో కార్ల వ్యాపారంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన విష్ణు కార్స్ మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై జి.ఎస్.టి. శాఖ ప్రకటించిన టాప్ టాక్స్ పేయర్, అత్యుత్తమ పారిశ్రామిక వేత్తల విభాగాల్లో రెండు పురస్కారాలకు ఏక కాలంలో ఎంపికైన సంస్థగా నిలిచింది. రెండు విభాగాల్లో ఒకే …
Read More »ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీని మార్చుతాం
-ఏపీ తీసుకొచ్చిన ఐటీ పాలసీ దేశానికే మార్గదర్శిగా ఉంది -ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో ఏపీలో ‘క్వాంటమ్ వ్యాలీ’. -సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇండియన్స్ ముందుంటారు. -అమెరికా దేశంలోని ధనిక ప్రాంతాల్లో తెలుగు, తమిళులే అధికం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, 1995లో …
Read More »BEE Drives Mission LiFE for Climate Economy and Sustainability
-BEE Advocates Three-Pronged Strategy for Promoting Mission LiFE BEE’s Commitment and Implementation Strategy -BEE Aims for 80% of India’s Villages and Cities to Be Eco-Friendly by 2028 -Energy Clubs Initiative in Tamil Nadu Schools..A grand success. -BEE to Provide Grants to Tamilnadu for establishing Energy Clubs.. Chennai, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE) is driving the …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న నేటి గాంధీ…
చైన్నె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ప్రతి ఓటరూ వినియోగించుకోవాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) పిలుపునిచ్చారు. శుక్రవారం చైన్నెలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ తాను పుట్టింది ఆంధ్రా అయితే… పెరిగింది తమిళనాడు అని అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడవున్నా కూడా ఓటువేసే సమయంలో తమిళనాడులోనే గుర్తుగా ఓటు వేస్తున్నానన్నారు. ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమన్నారు. …
Read More »అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న జాతీయ ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపు
-విద్య, అభివృద్ధికి అందించే ప్రోత్సాహం మార్పునకు అత్యంత కీలకం -ప్రపంచంలో ఉన్నతశ్రేణి దేశాల్లో ఒకటిగా అవతరించగల సామర్ధ్యం భారత్ సొంతం -నూతన జాతీయ విద్యావిధానం – 2020 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది -ప్రపంచ దేశాల సరసన భారతదేశం విశ్వగురువు హోదాను తిరిగి నిలబెట్టుకునేలా యువత కృషి చేయాలని సూచన -తమిళనాడు నీలగిరిలో ఉన్న లారెన్స్ పాఠశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి లవ్డేల్, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో …
Read More »పెద్దలను గౌరవించి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలనేదే సంక్రాంతి సందేశం – ఉపరాష్ట్రపతి
-అందుకే సంక్రాంతిని పెద్దల పండుగగా, పెద్ద పండుగగా చెబుతారు -కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ కారణంగానే భారతదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు అన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే పండుగల వెనుక పరమార్ధం -అన్నదాతలు, పాడిపంటలు కేంద్రంగానే మనదేశంలో ఎక్కువశాతం పండగలు జరుపుకుంటాం -రైతును అన్నగా, అన్నదాతగా, పుడమితల్లిని అమ్మగా పిలిచే గొప్పసంస్కృతి భారతీయులది -సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ పెద్దల ఆశ్రమంలో ఉన్న పెద్దలతో అంతర్జాలం ద్వారా మాట్లాడి, వారి యోగక్షేమాలను విచారించిన ఉపరాష్ట్రపతి -ఈ తరం …
Read More »
Prajavartha Online Telugu News