ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాష్టమి సందర్బంగా శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై ఉట్టి కొట్టే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కృష్ణ జననం గురించి ధార్మిక ఉపన్యాసం అనంతరం రాజ గోపురం ముందు ఉట్టి పాత్ర వద్ద స్థానా చార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి శీనానాయక్ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని, ఉట్టి కొట్టారు.ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ మన పండుగలు ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయములకు ప్రతీక గా నిలుస్తున్నాయని, మన ఆచారవ్యవహారములలో ఆరోగ్యం, ఆధ్యాత్మికతలు ఇమిడి …
Read More »Tag Archives: indrakiladri
‘భక్తులకు మెరుగైన వైద్యసేవల ఏర్పాటు…’
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరుల దర్శనం కోసం ఇంద్రకీలాద్రి కి విచ్చేసే భక్తులకు ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే స్పందించి వైద్య సేవలు అందేలా దేవస్థానం వైద్య కేంద్రానికి జవ సత్వాలు కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ పేర్కొన్నారు. శనివారం ఉదయం దేవస్థానం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వైద్యులు పూర్తి స్థాయిలో లేకపోవడం, రోగుల వివరాల నమోదు లో లోపాలు,అవసరమైన మందులు లోటు గమనించి, అర్హత గలిగిన నర్సింగ్ …
Read More »సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత
-ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 70 వేలు -విజయవాడ దుర్గ గుడిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ -పాదరక్షలు ఎక్కడపడితే అక్కడ వదిలేస్తే ఎలా -ఆదాయం కన్నా భక్తుల సౌకర్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈవో -రద్దీ సమయాల్లో టికెట్లు రద్దు చేయడం అనేది భక్తితత్వం -శీనా నాయక్ సంస్కరణలు -స్వాగతిస్తున్న అమ్మవారి భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆదివారం వేకువజాము నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 70 వేల మంది భక్తులు …
Read More »అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పించిన ప్రసాదం విభాగ ఉద్యోగులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారికి ఆషాడ మాస సారెను సమర్పించిన ప్రసాదం తయారీ విభాగానికి చెందిన ఉద్యోగులు మంగళవారం ఉదయం ప్రసాదం తయారీ విభాగంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులు, ఉద్యోగులు, సారె సమర్పించారు. కార్యనిర్వహణాధికారి వి కె సీనా నాయక్ పాల్గొని ముందుగా పూజలు చేశారు. దేవస్థానంలో ప్రసాదం తయారీ విభాగం వారు సదరు తయారీ విభాగము సిబ్బంది, తయారీ చేయు రోజువారి సిబ్బంది వారు పాల్గొనగా పూజా కార్యక్రమం ముగించుకున్న తదుపరి భక్తిశ్రద్ధలతో శ్రీ అమ్మవారికి ఆషాడ …
Read More »దేవస్థానంలో భక్తుల భద్రత రీత్యా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ రోజు వేలాది మంది భక్తులు విచ్చేసే దేవస్థానంలో భక్తుల భద్రత రీత్యా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని దేవస్థానం ఆర్ సి నెం. ఎ 1/1435/2025 తేది 03.07.2025 ప్రకారం కార్యనిర్వాహణాధికారి వి. కె శీనానాయక్ జిల్లా అగ్నిమాపక అధికారులకు వ్రాసిన లేఖ కు ఆ శాఖ స్పందించింది. జూలై 11న అగ్నిమాపక అధికారుల బృందం, దేవాలయం ఇంజినీరింగ్ సిబ్బంది ఇంద్రకీలాద్రి ఆణువణువూ పరిశోదించారు. ఈరోజు ఉదయం ఆలయ ఈవో ని కలిసిన అగ్నిమాపక అధికారులు ఒక …
Read More »జగన్మాత సన్నిధిలో గణపతి హోమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ . గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి,అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకట హర చతుర్థి సందర్బంగా సోమవారం ఉదయం భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ, హోమములను మంత్ర పూర్వకంగా అర్చక స్వాములు జరిపించారు. ఆలయకార్యనిర్వహణాధికారి …
Read More »భక్తులు సులభతరంగా ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి అన్ని మార్గాలు సుగమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులు సులభతరంగా ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి అన్ని మార్గాలు సుగమం చేసే పనిలో అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ అన్నారు. శనివారం ఉదయం దేవస్థాన కార్యాలయంలో నగర పోలీస్ శాఖ అధికారులు, దేవస్థానం సిబ్బంది, వైదిక సిబ్బందితో జరిగిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి కొన్ని గంటల్లోనే విజయవాడ చేరుకుని కుమ్మరి పాలెం సెంటర్ నుండి దేవస్థానం పైకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని భక్తులు పేర్కొన్న విషయాలుపై ప్రత్యామ్నాయ దారులు …
Read More »జగన్మాతకు జేజేలు
-తొలి ఏకాదశి కు పోటెత్తిన భక్తజనం -సమన్వయంతో ఏకధాటిగా 13 గంటలు.. -విధులు నిర్వహించిన ఈవో శీనా నాయక్, ఉద్యోగులు -అమ్మవారిని దర్శించుకున్న 65,000 వేలమంది భక్తజనం -ఎటువంటి అవాంతరాలు లేకుండా భద్రతా చర్యలు -విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టీం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జై భవాని…జై జై భవాని.. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. వేకుజామున 5 గంటల నుంచి దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పవిత్ర కృష్ణ నది లో స్థానమాచరించి ఎంతో …
Read More »ఆషాఢమాస సారె సమర్పణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా మణులు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో జగన్మాత ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ కు ప్రీతి కలిగించే విధంగా ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి మహిళా ముతైయిదువులు, భక్త బృందాలుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వచ్చారు. మహిళా ముతైయిదువులు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసుకున్న అనంతరం మూకుమ్మడిగా కనకదుర్గమ్మ తల్లి ఆలయాన సారెలు అందించేందుకు ఆషాడ మాస పూజా కార్యక్రమాలకు ముకుమ్మడిగా బృందాలుగా ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా …
Read More »‘జూన్ 23న హుండీ లెక్కింపు’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ లో తేది. 23.06.2025 ఉదయం 7.30 గంటలనుండి మహామండపం 6వ అంతస్తులో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ తెలిపారు.
Read More »
Prajavartha Online Telugu News