Breaking News

Tag Archives: machilipatnam

పతాక దినోత్సవ నిధి కోసం దాతల నుండి సేకరణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు ఎంతగానో పాటుపడుతున్నారని వారి సంక్షేమం కోసం నిధులు సమకూర్చడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ సాయిబాబు ఆధ్వర్యంలో పతాక దినోత్సవ నిధి కోసం దాతల నుండి సేకరించిన 6.65 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును సైనిక సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ హరి కిషోర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, మెప్మా పీడీ సాయిబాబు, …

Read More »

వికసిద్భారత్ జి రాంజీ 125 రోజుల ఉపాధి హామీ గోడ పత్రిక ఆవిష్కరణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఏడాదికి 125 రోజుల పని దినాలు కల్పిస్తూ కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్….. వి.బి. జి రాంజీ పథకాన్ని వచ్చే 2026 27 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి రానుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిద్భారత్ జి రాంజీ 125 రోజుల ఉపాధి …

Read More »

మీకోసం అర్జీలను సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే మీకోసం అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం సంయుక్త కలెక్టర్, మెప్మా పిడి సాయిబాబు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక. …మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 122 అర్జీలను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ఈ సందర్భంగా సంయుక్త …

Read More »

రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై జూమ్ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని ముస్లిం లు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివసించే ప్రాంతాలు, మసీదులు ప్రార్థన మందిరాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న పవిత్ర రంజాన్ …

Read More »

ఈ నెల 2వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …

Read More »

గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణా తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం

-ఉచిత స్కిల్ ట్రైనింగ్‌కు యువత ముందుకు రావాలి -నైపుణ్యాభివృద్ధి ద్వారానే మెరుగైన ఉపాధి అవకాశాలు -జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఐఏఎస్  మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలిపారు. ఈ స్కిల్ హబ్‌లో Customer Care Sr. Executive కోర్సుపై ఉచిత శిక్షణ ఈ నెలలో …

Read More »

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం అమలును సమీక్షించేందుకు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ఆస్పత్రి వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలో అమలు చేస్తున్న బయో మెడికల్ వ్యర్థాల ట్రాకింగ్ వ్యవస్థను మంత్రి సమీక్షించి, వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ విధానాలపై సంబంధిత అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో …

Read More »

ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ సమీపంలో బాల భవన్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు …

Read More »

వైసీపీ నేతలకు సిగ్గుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి

– క్రికెట్ చూడ్డానికి సొంత డబ్బుతో వెళ్తే వైసీపీ నేతలకు నొప్పెందుకు? – పేదల సొమ్ముతో జల్సాలు చేసిన జగన్ రెడ్డి కూడా మాట్లాడడం హాస్యాస్పదం – పేర్ని నానిని బందరులో పిచ్చి కుక్కలు కూడా పట్టించుకోవు – లోకేశ్, చంద్రబాబు గురించి అడ్డగోలుగా వాగితే ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు చిత్తుగా ఓడించినా, వారి అరాచకాలన్నీ చూసి ప్రజలు చీదరించుకుంటున్నా.. ఇంకా వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు. బందరులో పిచ్చికుక్క కరిచిన …

Read More »

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం : రంగనాధ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయుర్వేద వైద్యులు రంగనాథ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా …

Read More »