-రు.1.50 కోట్ల అంచనా వ్యయంతో మచిలీపట్నంలో పార్కు అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి -మోడల్ డివిజన్లుగా తీర్చి దిద్దుటకు సహకరిస్తాం. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ముడ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పుర, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో పంచాయతీరాజ్ కాలనీలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి …
Read More »Tag Archives: machilipatnam
చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస పెట్టాలి… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస చూపిస్తే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల అన్నారు. స్థానిక కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మత్తు పానీయంపై కళాజాత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం మత్తు పానీయాలపై ఒక అవగాహన ఏర్పరచాలని, యువత చెడు మార్గంలో నడవకుండా …
Read More »వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీ , 8 వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసన సభ్యులు, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం అందరికి విదితమేనని అన్నారు. తాజాగా మరో భారీ జాబ్ …
Read More »ప్రశాంతంగా మచిలీపట్నం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ నాన్ – మేజర్ ఓడ రేవు విషయమై ఆంధ్రప్రదేశ్ మారీటైం బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మచిలీపట్నం మండలం తీర గ్రామాల నుంచి పలువురు వచ్చి పోర్టు ఏర్పాటు విషయంలో పర్యావరణానికి సంబంధించిన తమ అభిప్రాయాలను …
Read More »ఈ నెల 29 న బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఈ నెల 29 వ తేదీ ఉదయం 11 గంటలకి జడ్పి సమావేశపు మందిరంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. గురువారం బందరు మండలం తపసిపూడి గ్రామ పరిధిలో పోర్టు భూములను జిల్లా కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. భూముల సర్వే త్వరగా పూర్తి చేసి భూసేకరణ నియమ నిబంధనల ప్రకారం అంచనా వ్యయం త్వరగా డిపాజిట్ చేయాలని …
Read More »నిర్దిష్ట గడువు లోపున నిర్మాణాలు పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గృహ నిర్మాణాలు నిర్దిష్ట గడువు లోపున పూర్తి చేయాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రశ్న లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఎం పి డీ ఓ లు , తహసీల్దార్లకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ సచివాలయాలు, ఆర్బికె నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. మే 31 వ తేదీ లోపున …
Read More »వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేము… : ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుందని , సేవా దృక్పధంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని, వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశంసించారు. స్థానిక పోర్టు రోడ్డులోని మెహరబాబా ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరుసుగా రెండో ఏడాది వాలంటీర్లకు వందనల 50 డివిజన్లకు సంబంధించి కార్యక్రమాన్ని బుధవారం పలువురు కార్పొరేటర్లు …
Read More »ఈ నెల 29 న బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఈ నెల 29 వ తేదీన జడ్పి సమావేశపు మందిరంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని, త్వరగా సర్వే పూర్తి చేసి అందుకు సంబంధించిన భూసేకరణ నియమ నిబంధనల ప్రకారం అందుకు సంబంధించిన నగదు ఎంత అవుతుందో అది త్వరగా డిపాజిట్ చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జేసీ ఆర్. మహేష్ కుమార్ …
Read More »జూన్ నెల 26న జాతీయ లోక్ ఆదాలత్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జూన్ నెల 26 న జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తునట్లు ఆ జాతీయ లోక్ అదాలత్ అను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశపు మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఈ ఏడాది జూన్ 26 వ తేదీన జాతీయ లోక్ …
Read More »తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు… : కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని కృష్ణాజిల్లాలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు ఇప్పటినుండే పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్ లో నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించడానికి ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణాజిల్లాకు నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ …
Read More »
Prajavartha Online Telugu News