-మండలాల్లో మట్టి, ఇసుక, బుసక తరలింపు ఆరోపణలకు రెవిన్యూ అధికారులు స్పందించాలి -రెవిన్యూ, పోలీస్, స్థానిక పంచాయతీ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి -ఆర్ బి కె, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలకు స్ధలాలు త్వరితగతిన మంజూరు చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో విచారణ చేసి త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆర్డీవోలు, తహశీల్దార్లు సమన్వయంతో జగనన్న సంపూర్ణ గృహ పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులకు ఆదేశించారు. …
Read More »Tag Archives: machilipatnam
అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పందన లో సమస్యలను పరిష్కరించాలి… : డిఆర్వో వెంకటేశ్వర్లు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనకు వచ్చిన అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని డిఆర్వో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని స్పందన హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్వో వెంకటేశ్వర్లు, ముడా వి సి బి. నారాయణరెడ్డి లు ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణ అనంతరం స్పందన సమస్యల పరిష్కారంపై ఈ ఇరువురు సమీక్షించారు..స్పందన సమస్యలను ఎప్పటికప్పుడు గడువులోపు పరిష్కరించాలని డీ ఆర్వో అధికారులకు సూచించారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో …
Read More »జిల్లావ్యాప్తంగా 1,40,165 మంది రైతు కుంటుంబాలకు రూ.77.09 కోట్లు మంజూరు
-వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం కార్యక్రమం పెడన లో -వరుసగా నాలుగో ఏడాది 2022-23 సం.లో రైతులకు మొదటి విడత ఆర్ధిక సహాయం -16న ఉదయం 11.00 గంటలకు పెడనలోని AMC లో జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 16న వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం క్రింద వరుసగా నాలుగో ఏడాది కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. …
Read More »వైభవంగా శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి వారి కళ్యాణం
-కమనీయంగా శ్రీ స్వామి వారి కళ్యాణం నిర్వహించిన ఎమ్మెల్యే పేర్ని నాని, జయసుధ దంపతులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ఖొజ్జీలపేటలో వేంచేసియున్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వార్ల కల్యాణం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) జయసుధ దంపతులు కమనీయంగా నిర్వహించారు. ఈనెల 11న మొదలై 19 వరకు నిర్వహిస్తున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ స్వామివారి కల్యాణం అంగ రంగ వైభవంగా …
Read More »అసని తుఫాన్ కు నష్టపోయిన అరటి రైతులను ఆదుకుంటాం అధైర్యపడవద్దు… : మంత్రి జోగీ రమేష్
తోట్లవల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అసని తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన అరటి సాగు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరు అధైర్య పడవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ రైతులకు అభయమిచ్చారు. పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం, రొయ్యూరు, భద్రిరాజుపాలెం గ్రామాల పరిధిలో మంత్రి ఎమ్మెల్యేతో కలసి శనివారం పర్యటించి రైతులను పరామర్శించి, అరటి పంట నష్టం పరిశీలించారు. రొయ్యూరు గ్రామ పరిధిలో రైతు కాసరనేని రాంప్రసాద్ కు చెందిన దెబ్బతిన్న …
Read More »ఖరీఫ్ సీజన్ కు ముందుగానే సాగునీరు విడుదల… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈసారి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించడమే కాకుండా.. కృష్ణ, గోదావరి డెల్టాలకు, రాయలసీమ ప్రాజెక్టులకు ముందుగానే సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఉద్గాటించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ ఏడాది ముందస్తుగా వ్యవసాయ సీజన్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే కృష్ణా, గోదావరి జలాలను విడుదల చేస్తామని తెలిపారు. గతంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆగస్టు …
Read More »ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని సంక్షేమ పథకాలు అమలు… : మంత్రి జోగి రమేష్
కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయనీ, ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఏటిపర్రు గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి …
Read More »కృష్ణా జిల్లా ప్రజలందరికీ ముఖ్య గమనిక…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అసని తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతాల గ్రామాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండలాని ,అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలందరిని సురక్షితమైన ప్రదేశాలక తరలించాలని గౌరవ మంత్రి జోగి రమేష్ అధికారులను …
Read More »‘నాడు-నేడు’పాఠశాలలు జాతికి అంకితం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొన్నాయని, చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్-1 కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను మంగళవారం జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి …
Read More »ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలి… : జిల్లా జడ్జి అరుణా సారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, సమన్యాయం, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలనేదే న్యాయ సేవాధికార సంస్థ అభిలషిస్తున్నట్లు కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణా సారిక అన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, గిరిజన హక్కుల రక్షణ, అమలు 2015 పథకాలకు ( నల్స ) సంబంధించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో …
Read More »
Prajavartha Online Telugu News